వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మెరుగైన విద్య, వైద్యం అందించాల్లన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పెబ్బేరు �
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana Ooru – Mana Badi ) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖ మ
మహబూబ్నగర్ : మన -ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొంది
మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో నిధుల నిర్వహణపై చెక్ పవర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్కు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది. గురువారం ఈ మేరకు
యాదాద్రి భువనగిరి : కార్పొరేట్కు దీటుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలం తుక్కుపురం గ్రామంలో మన ఊరు- మన �
సంగారెడ్డి : మన ఊరు-మన బడి కార్యక్రమం సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. సీఎం నిర్ణయంతో రాష్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా మారనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన�
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కే చంద్�
ప్రభుత్వ పాఠశాలలను కొత్త పుంతలు తొక్కించే ‘మన ఊరు-మన బడి’ పథకం పనులకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. తొలుత రూ.30 లక్షల లోపు ఖర్చయ్యే పనులను చేపడుతున్నారు. ఇప్పటివరకు 3,679 బడుల్లో 12 వేల పైచిలుకు పనులకు అ
మేడ్చల్ మల్కాజిగిరి : ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోన
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో మంచి భవిష్యత్తు అందించే దిశగా ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని చేపడుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లాలోని వాంకిడ�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవ�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘మన ఊరు - మన బడి’తో రాష్ట్రంలోని సర్కారు బడులకు మహర్దశ పట్టనున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా
ఉమ్మడి వరంగల్జిల్లాలోని 1165 ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పాఠశాలల్లో ఈ ఏడాదినుంచే మన ఊరు-మన బడి అమలుచేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్�
తెలంగాణ గడ్డపై బాలికల విద్యకు పునాదులేసిన విద్యాలయాల్లో ఒకటి ఆ పాఠశాల.. నిజాం రాజులు సుందరంగా నిర్మించిన భవనంలో వైభవోపేతంగా, వందలమంది బాలికలతో సందడిగా కళకళలాడేది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకుల ఆదరణ కరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి పథకంలో భాగంగా జిల్లాలో 239 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ఏప్రిల్లో ప్రారంభం కాబోతున్నాయి. స్కూళ్ల అభివృద్ధి ప్రతిపాదనలను మండలాల వారీగా కలెక్టర్�