‘నో అడ్మిషన్స్'- ప్రవేశాలు ముగిసిన తర్వాత ప్రఖ్యాతి గాంచిన ప్రైవేటు స్కూళ్ల ముందు ఇటువంటి బోర్డులను చూస్తుంటాం. ఆ స్కూల్ ప్రతిష్ఠకు అదొక చిహ్నం లాంటిది. తెలంగాణలో ఇటువంటి బోర్డులు పలు ప్రభుత్వ స్కూళ్ల
వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు – మన బడి కా
వనపర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మం�
సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్లో అందుకు రూ.7,289 కోట్లు కేటాయించింది. ఇది వరకే ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలుపగా, సర్క
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన, ఇంగ్లిష్ మీడియం విద్య, సాఫ్ట్ స్కిల్స్ తదితర చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వేగంగా పెరుగుతున్నది. 2020-21లో 44.9 శాతం ఎన్రోల్మెంట్ ఉండగా, 2021-22లో 46.2
మన ఊరు -మన బడికి సీఎం కేసీఆర్ శ్రీకారం హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం అంకురార్పణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయ�
తిరుమలగిరి/సూర్యాపేట : మన ఊరు-మన బడి ఒక అద్భుత పథకం. దీని ద్వారా పాఠశాలలు బాగుపడం..నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మీడియం అందుబాటులోకి రానుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్
జనగామ : మనిషి భవిష్యత్తును బంగారుమయం చేసేది బడి మాత్రమే. గుడి, మసీదు, చర్చి కన్నా బడి వల్ల సమాజం పురోగమిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో �
సంగారెడ్డి : కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు పలు స�
సీఎం కేసీఆర్ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.అనంతరం కన్నెతండా లిప్టును, వనప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనతో విద్యాబోధన మరిం
ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో విజయవంతంగా తరగతులు 1937లో మరాఠీ మీడియంతో పాఠశాల ప్రారంభం ఆ తర్వాత తెలుగు.. ఆపై ఇంగ్లిష్ మీడియం హెచ్ఎం గోపాల్సింగ్తిలావత్, ఉపాధ్యాయుల చొరవతో ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల స�
నాగర్ కర్నూల్ : ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్న నెల్సన్ మండేలా మాటలను స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ విద్యకు విశేషమైన ప్రాధాన్యత కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రార