సర్కారు బడులను బలోపేతం చేసేందుకు మన ఊరు- మన బడి పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్లో అందుకు రూ.7,289 కోట్లు కేటాయించింది. ఇది వరకే ఈ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలుపగా, సర్క
రాష్ట్రప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన, ఇంగ్లిష్ మీడియం విద్య, సాఫ్ట్ స్కిల్స్ తదితర చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ వేగంగా పెరుగుతున్నది. 2020-21లో 44.9 శాతం ఎన్రోల్మెంట్ ఉండగా, 2021-22లో 46.2
మన ఊరు -మన బడికి సీఎం కేసీఆర్ శ్రీకారం హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి పథకం అంకురార్పణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయ�
తిరుమలగిరి/సూర్యాపేట : మన ఊరు-మన బడి ఒక అద్భుత పథకం. దీని ద్వారా పాఠశాలలు బాగుపడం..నిరుపేద విద్యార్థులకు ఆంగ్ల మీడియం అందుబాటులోకి రానుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్
జనగామ : మనిషి భవిష్యత్తును బంగారుమయం చేసేది బడి మాత్రమే. గుడి, మసీదు, చర్చి కన్నా బడి వల్ల సమాజం పురోగమిస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో �
సంగారెడ్డి : కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు పలు స�
సీఎం కేసీఆర్ మార్చి 8న వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారు.అనంతరం కన్నెతండా లిప్టును, వనప�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనతో విద్యాబోధన మరిం
ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో విజయవంతంగా తరగతులు 1937లో మరాఠీ మీడియంతో పాఠశాల ప్రారంభం ఆ తర్వాత తెలుగు.. ఆపై ఇంగ్లిష్ మీడియం హెచ్ఎం గోపాల్సింగ్తిలావత్, ఉపాధ్యాయుల చొరవతో ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల స�
నాగర్ కర్నూల్ : ప్రపంచాన్ని మార్చే శక్తి కేవలం విద్యకు మాత్రమే ఉందన్న నెల్సన్ మండేలా మాటలను స్ఫూర్తిగా తీసుకొని సీఎం కేసీఆర్ విద్యకు విశేషమైన ప్రాధాన్యత కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రార
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం పై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, బినెట్ సబ్ కమిటీ సభ్యుడు, ఎర్రబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లాలో సమీక్షనిర
మన ఊరు-మన బడితో రూపుమారుతున్న సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతుల కల్పన రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతల్లో రూ.7,298 కోట్ల నిధుల కేటాయింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం దాతలు ముందుకొచ్�
హెటిరోడ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి వేంసూరు, ఫిబ్రవరి 21 : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా కందుకూరు పాఠశాలతోపాటు ఆలయ అభివృద్ధికి కూడా తనవంతుగా సహ�