హైదరాబాద్: మన ఊరు – మన బడి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మన ఊరు – మన బడి, పట్టణాల్లో మన బస్తీ – మ�
ప్రజల్లో పేద ధనిక తేడాలు సమసిపోతాయి దిగ్గజాలుగా ఎదిగేందుకు దోహదం చేసే భాష మన ఊరు మన బడి పథకం అభినందనీయం ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ నిర్ణయం శ్లాఘనీయం జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ‘నమస్�
స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం భేష్ మనఊరు-మనబడి గొప్ప పని ఇంగ్లిష్తోనే ప్రపంచంలో రాణింపు.. ఇంటర్ వరకు తెలుగు మీడియమే చదివా ఇంగ్లిష్ నేర్చుకోవడం కష్టమేమీ కాదు.. ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రాం గోపాల్రావు భ�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్లం అత్యవసరం ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధన మంచి ఆలోచన..ఏదో కోల్పోయామనే భావన పిల్లల్లో ఇక రాదుమన ఊరు-మన బడితో మారిపోనున్న తలరాత..సంస్కృత యూనివర్సిటీ వీసీ పెన్నా మధుసూదన్ ఇంగ్లిష�
రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో జోడిస్తూ సుపరిపాలన సాగిస్తున్నారు. ప్రతి ఎకరానికి సాగున�
రిటైర్డ్ ఉద్యోగి సతీమణి ఉదారత రూ.1.10 లక్షల సామగ్రి అందజేత గూడూరు, జనవరి 26 : ప్రభుత్వం తలపెట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన సుభద్ర అనే మహిళ చేయూతనంది�
గురుకులాల్లో మాదిరిగా మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా నిర్మాణం అదనపు తరగతి గదుల తర్వాత దీనికే అధిక బడ్జెట్ 12 అంశాలపై ప్రతిపాదనలు సిద్ధంచేసిన అధికారులు ప్రభుత్వ ఆమోదం లభి
మన ఊరు.. మన బడి తొలి విడతలో నిర్మాణం 9,123 స్కూళ్లలో రూ.3,497.62 కోట్ల వ్యయం కొత్తగా నిర్మించే తరగతి గదులకు దాతల పేర్లు పనుల పర్యవేక్షణ పాఠశాల నిర్వహణ కమిటీలకే మొత్తం వ్యయంలో 15% రివాల్వింగ్ ఫండ్ ఒకట్రెండు రోజుల్ల�