తొలి విడత 9,123 పాఠశాలలు ఎంపిక కలెక్టర్లకు జాబితా పంపిన పాఠశాల విద్యాశాఖ 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చ�
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల బోధనకు శ్రీకారం చుడుతున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా 1,258 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉండగా, మొదటి విడ
విద్యార్థుల సంఖ్య వంద దాటిన పాఠశాలలను తొలివిడతలో మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి పథకం కింద ఎంపికచేయాలని మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఒకే ప్రాంగణంలో స్కూళ్లు, కాలేజీలు, అంగ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి ఎంతో మంచి కార్యక్రమమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రతినిధి జయశేఖర్ తాళ్లూరి అభినందించారు
ఆదరించి అక్కున చేర్చుకున్న హైదరాబాద్ నగరం రుణం తీర్చుకునేందుకు ఏపీకి చెందిన ఎన్నారైలు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సర్కారు ఇటీవల ప్రారంభించిన మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎన్నారైల న
‘దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తున్నది.. వికారాబాద్ జిల్లాలో దళితబంధు కింద 358 మంది ఎంపికయ్యారు.. ఈ లబ్ధిదారుల ఐడెంటిఫికేషన్ను త్వరగా పూర్తి చేయాలి..’ అని విద్యాశాఖ మ
నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ గ్రామానికి చెందిన కడారి రాజాచారి-అమృత దంపతులకు ఒక కుమారుడు నరే శ్, ఒక కూతురు ఉంది. రాజాచారి పోలీస్ ఉద్యోగి కావడంతో బోథ్, సోన్ మండలాల్లో పనిచేశారు. ఈయన కుమారుడు నరేశ్ ఆ
హైదరాబాద్ : ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన ఊరు ‘మన ఊరు మన బడి’ విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు చేపట్టిన మన ఊరు- మన బడి పథకంలోకి జూనియర్ కాలేజీలను కూడా తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా
మూడేండ్లలో మూడు విడతల్లో ప్రభుత్వ పాఠశాలల సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి ‘మన ఊరు- మన బడి’గా, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ- మన బడి’గా పేర్�
హైదరాబాద్: మన ఊరు – మన బడి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దానికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మన ఊరు – మన బడి, పట్టణాల్లో మన బస్తీ – మ�
ప్రజల్లో పేద ధనిక తేడాలు సమసిపోతాయి దిగ్గజాలుగా ఎదిగేందుకు దోహదం చేసే భాష మన ఊరు మన బడి పథకం అభినందనీయం ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ నిర్ణయం శ్లాఘనీయం జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ‘నమస్�