‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే పది రోజులలో పాఠశాలలను ప్రారంభించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో ‘మన ఊరు - మన బడి�
‘మనఊరు-మనబడి’తో నాణ్యమైన విద్య మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి రేగోడ్/ పెద్దశంకరంపేట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ�
ప్రతి ఊరికి గొప్ప చరిత్ర ఉంటుంది. ఊరికి సంబంధించిన ఎన్నో విషయాలు నానుడిలో ఉంటాయి. చరిత్రాత్మక నేపథ్యం.. ఆచార వ్యవహారాలు.. మత సామరస్యం.. చేతివృత్తుల ప్రత్యేకతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఊరిపై ఒక్కో పుస్తక�
మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రూ.30 లక్షలకు పైగా నిధులు అవసరమయ్యే పాఠశాలల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించనున్నారు
దేవరకొండ : మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో గొప్పదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రరాం గ్రామంలోని పాఠశాలలో మన ఊరు-మన బ�
బాలానగర్, మే 22 : మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఎంపికైనా పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని టీఎస్ఈడబ్ల్యూఐడీఎస్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చెన్నంగులగడ్�
నాగర్కర్నూల్ : కలలు కనండి.. బాగా చదివి కన్న కలలను సాకారం చేసుకోండని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలు, తాము కన్న కలలను నెరవేర్చుక�
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు- మనబడి, మన బస్తీ -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తలసాని అన్నార�
సంగారెడ్డి జిల్లాలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని టీఎస్డబ్ల్యూఐడీసీ కార్�
సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సంబంధిత అధికారులలను ఆదేశించారు. గురువారం కలెక్ట�
నర్సాపూర్,మే18 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట జిల్లా పరిషత్�
బడంగ్పేట, మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంతో మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానున్నదని విద్యాశాఖ మంత్రి సబితా
మునిపల్లి,మే 16 : ప్రభుత్వ బడి అమ్మ ఒడి లాంటిదని..రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మరమ్మతులు, సౌకర్యాల కల్పన కోసం మన ఊరు-మన బడి పథకాన్ని ప్రవేశ పెట్టిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమ�