మన ఊరు- మనబడితో ప్రభుత్వ పాఠశాలల రూపురేకలు మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నది. విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక దృష్�
మద్దూరు(ధూళిమిట్ట), మే31 : విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరు మండలంలోని సలాఖపూర్లో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఎంప
నల్లగొండ : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పీఏపల్లి మండలం అజ్మపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.11.29లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగ�
మహబూబ్నగర్ : మన ఊరు- మన బడి కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల మాదిరిగా తీర్చిదిద్దుతున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపార
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే పది రోజులలో పాఠశాలలను ప్రారంభించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో ‘మన ఊరు - మన బడి�
‘మనఊరు-మనబడి’తో నాణ్యమైన విద్య మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి రేగోడ్/ పెద్దశంకరంపేట, మే 29 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వ�
ప్రతి ఊరికి గొప్ప చరిత్ర ఉంటుంది. ఊరికి సంబంధించిన ఎన్నో విషయాలు నానుడిలో ఉంటాయి. చరిత్రాత్మక నేపథ్యం.. ఆచార వ్యవహారాలు.. మత సామరస్యం.. చేతివృత్తుల ప్రత్యేకతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఊరిపై ఒక్కో పుస్తక�
మన ఊరు- మనబడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రూ.30 లక్షలకు పైగా నిధులు అవసరమయ్యే పాఠశాలల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించనున్నారు
దేవరకొండ : మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో గొప్పదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రరాం గ్రామంలోని పాఠశాలలో మన ఊరు-మన బ�
బాలానగర్, మే 22 : మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఎంపికైనా పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని టీఎస్ఈడబ్ల్యూఐడీఎస్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చెన్నంగులగడ్�
నాగర్కర్నూల్ : కలలు కనండి.. బాగా చదివి కన్న కలలను సాకారం చేసుకోండని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలు, తాము కన్న కలలను నెరవేర్చుక�
హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు- మనబడి, మన బస్తీ -మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తలసాని అన్నార�
సంగారెడ్డి జిల్లాలో మన ఊరు - మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని టీఎస్డబ్ల్యూఐడీసీ కార్�