పాఠశాలల్లో అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మొదటి దశలో చేపట్టిన 176 పాఠశాలలో జరుగుతున్న 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులు చివరి �
ప్రభుత్వ పాఠశాలలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. సరికొత్త హంగులతో సర్కారు బడుల రూపురేఖలను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీక�
Minister Sabitha | అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన ఊరు - మన బడి, బీటీ ర
ప్రభుత్వ బడులు అందంగా కనిపిస్తున్నాయి.. అందులో విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి.. ఇక వసతుల విషయానికొస్తే ‘కార్పొరేట్'కు దీటుగా ఉన్నాయి. ఆంగ్లమాద్యమంలో విద్యాబోధన కొనసాగుతున్నది. ప్రతిరోజూ �
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. రాష్ట్ర సర్కారు విశాలమైన తరగతి గదుల్లో ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. శిథిలావస్థకు చేరిన భవనాలను ఉన్నతం
కరోనా ప్రభావం తో పాఠశాలలకు దీర్ఘకాలిక సెలవులు ఇవ్వడంతో విద్యార్థుల్లో కొరవడిన కనీస అభ్యసన సామార్థాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్�
ఎక్స్ప్రెస్.. పల్లె వెలుగు బస్సులు అనగానే వాటి స్వరూపం మన మనస్సుల్లో చమక్కుమంటుంది. ఇదే తరహాలో బడులు అంటే ఇలాగుంటాయి అని స్ఫురించేలా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలన్నింటికీ ఒకే కలర్ కోడ్�
పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. మండలంలోని దిమ్మదుర్తి గ్రామంలో పోడు భూముల సర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాల్లో సత్వరం మౌలిక వసతులు కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జిల్లా అధికారులను ఆద�
మీర్పేట ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మన ఊరు-మన బడితో మహర్దశ వచ్చింది. నూతన హంగులతో భవనాలను తీర్చిదిద్దుతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాఠశాల రూపు రేఖలు మారిపోయాయి. మనఊరు-మనబడి కార్యక్రమంతో ప�
మన ఊరు-మన బడి పనుల్లో వేగం 96% బడుల్లో పనులకు అనుమతి 74% స్కూళ్లలో పనులు మొదలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలి విడత పనులు ఊ