జిల్లాలో మన ఊరు-మన బడి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి మన ఊరు-మన బడి పనుల పురోగతి,
‘మన ఊరు- మనబడి’ పనులను మార్చి 30లోపు 100 శాతం పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
‘మన ఊరు-మన బడి.. బన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అన్నారు. మండలంలోని మనుగొండ ప్రాథమ�
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. మన ఊరు.. మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏయే పాఠశాలలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే వివరాలు తెప్పించుకుంది
విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోటీ 70లక్షల నిధులతో నిర్మించిన నూతన ప్రాథమికోన్�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టి న పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వ రగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో తీసుకున్న పనులను త్వరగా పూర్తిచేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపట్టే పనులు నాణ్యతాప్రమాణాలతో చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సూచించారు. బుధవారం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలో�
‘మనఊరు - మనబడి’ పనులతో ప్రభుత్వ బడులకు మహర్దశ వస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం అజ్జమర్రి గ్రామంలో ‘మన ఊరు - మనబడి’లో ఎంపికైన ప్రాథమిక పాఠశాలను సందర్శంచారు.
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి లండన్కు చెందిన ఎన్నారై, బీఆర్ఎస్ నాయకుడు రమేశ్ బాబు ఇసంపల్లి ఆకర్షితులయ్యారు. మంత్రి కేటీఆర్ను స్ఫూర్తిగా
ప్రభుత్వం కొనసాగిస్తున్న వివిధ కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని, ఈ నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
జనవరి మొదటి వారంలో ‘మనఊరు-మనబడి’లో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈడబ్ల్యూడీసీ (విద్యా, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్) చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన ఊరు - �