ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒకప్పుడు చెత్తా చెదారంతో నిండిన లోగిళ్లు.. పగిలిపోయిన నీటి పైపులు.. విరిగి పోయిన తులుపులు.. కిటికీలు, విద్యార్థుల సంగతి దేవుడెరుగు గురువు కూర్చునేందుకే కుర్చీలు లేని దుస్థితిలో కని�
‘మనఊరు-మనబడి’లో పనులు పూర్తయిన పాఠశాలలను బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. న్యాల్కల్ మండలంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయని కామారెడ్డి జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు అన్నార
దోమకొండ మండల కేంద్రంలో మనఊరు- మనబడి నిధులతో ఆధునీకరించిన పలుగడ్డ ప్రాథమిక పాఠశాలను జడ్పీటీసీ తిర్మల్గౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం �
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించి మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేస్తున్నారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు.
minister dayakar rao | ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో పాఠశాలలు బాగుపడుతున్నాయని, ఇందులో ప్రజలు సైతం భాగస్వాములై బాధ్యతత తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా తొర్రూరు మండలం మా�
విద్య ఉంటేనే సమాజంలో గౌరవించబడతామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు - మన బడి కార్య�
Mana Ooru Mana Badi | మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సర్కారు బడులు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేస్తున్నది. కొ�
మన ఊరి బడి ముస్తాబయ్యింది. అన్ని హంగులు దిద్దుకొని కొత్త రంగులు వేసుకొని సరికొత్త రూపాన్ని సంతరించుకొన్నది. విద్యారంగం కొత్త పుంతలు తొక్కాలని, పేద సాదలు మంచి విద్యనభ్యసించాలని, నాపల్లె సీమల పిల్లలు కూడా
విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం రాచులూరు గ్రామంలో నిర్మించిన �