సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంంలోని జంకుతండా గ్రామపంచాయతీ శివారు మాలోతుతండాలో రూ.13.20 లక్షల�
స్వరాష్ట్రంలో సర్కారు బడులు నూతన శోభను సంతరించకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే సంకల్పంతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. విడుతలవారీగా పాఠశాలలను �
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు అభివృద్ధిలో ఉన్నత ఫలితాలను అందిస్తూ బలోపేతమవుతున్నాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి చెందిన పాఠశాలలు కార్పొరేట్ పాఠశా�
నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కింద చేపట్టిన పనులను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం ‘మన ఊరు మన బడి’, తెలంగాణ ఆయిల్సీడ్ పంట�
ఆదిలాబాద్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులకు సూచించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం ఉదయం 5 గంటలకు ఆయన పర్యటించా�
Minister Puvvada Ajay Kumar | ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప�
చదువుతోనే సంచార జీవనానికి విముక్తి లభిస్తుందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుడగజంగాల కులానికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వం ఏర్పాటు చేస�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల ప్రారంభానికి గాను 36 పాఠశాలలో టెండర్లు పూర్తయ్యాయి. రూ.10 కోట్ల 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ బడుల్లో ప్రతిరోజూ ఉదయం ప్రార్థన విధానంలో మార్పులు వచ్చాయి. విద్యార్థుల గేయాల ఆలాపనతోపాటు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. విజ్ఞానంతోపాటు క్రమశిక్షణ,
అరకొర వసతులతో నెట్టుకొచ్చిన సిరిసిల్ల కుసుమ రామయ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల సరికొత్తగా మారింది. ‘మన ఊరు.. మన బడి’ కింద 12 రకాల మౌలిక వసతులు కల్పించడంతో ఆరు దశాబ్దాల బడికి అపూర్వ శోభ వచ్చింది.
ప్రగతి పథంలో పల్లెలు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’, ప్రత్యేక నిధులతో పట్టణాలకు దీటుగా పల్లెల రూపురేఖలు మారాయి. ఏ ఊరికెళ్లినా అద్భుతమైన రోడ్లు,
‘మన ఊరు-మన బడి’ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ఎంపీపీఎస్లో జరుగుతున్న పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..