హత్య కేసులో నిందితు లైన సోదరులిద్దరూ గురువారం పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. రేగోడ్ మండలంలోని చౌదర్పల్లి గ్రామ శివారులో ఈ నెల 16న మహిళ ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భర్త, అతడి సోదరుడు నిందితుల�
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు, సభ జయప్రదం కోసం ప్రచారం చేసేందుకు మంగళవారం సైకిల్ యాత్రగా బయలుదేరాడు భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ వీరాభిమాని తూతూక ప్రకాశ్. తెలంగాణ ఉద్యమక�
ప్రజల్లో పోలీసులు, సైబర్ నిపుణులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆన్లైన్ స్కామర్ల చేతిలో పలువురు మోసపోతూనే ఉన్నారు. ఎన్ని చర్యలు చేపడుతున్నా సైబర్ నేరాలకు బ్రేక్ పడటం లేదు.
మండల పరిధిలోని వట్టెం గ్రామంలో మాజీ ప్రియుడితో కలిసి ప్రియుడిని హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వట్టె్ంర గామానికి చెందిన కృష్ణమ్మ వనపర్తి మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన రవితో సహజీవ�
బతకడం కోసం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పనిచేసి పొట్టపోసుకోక తప్పదు. కానీ జానెడు పొట్ట కోసం ప్రాణాలనే పణంగా పెట్టి పనిచేయాల్సిన పరిస్ధితుల్లోనూ చాలా మంది బతుకువెళ్లదీస్తున్నారు.
కారు లోపల ఉన్న వ్యక్తి ఖాళీ గ్లాస్ను అతడికి అందించాడు. దీంతో కారు పైన కూర్చొన్న వ్యక్తి ఆ గ్లాస్ అందుకున్నాడు. తన వద్ద ఉన్న బాటిల్లోని మద్యాన్ని ఆ గ్లాస్లోకి పోసుకుని తాగాడు.
మండలంలోని చాకిరాల గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి బ్లెడుతో గాయపరుచుకున్నాడు. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన యాతాకుల వాలి అదే గ్రామానికి చెందిన వరికుప్పల కళింగరావు అనే వ్య�
పాలు అమ్మేవాళ్లు ఏ చిన్నపాటి బైక్, విక్కీ, సైకిల్పైనో ఇంటింటికీ వెళ్లి పాలు పోయడం మనం ఇప్పటి దాకా చూశాం. చాలా మంది పాలు అమ్మేందుకు ఇలాంటి వాహనాలనే వినియోగిస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం పాలు అమ్మేం�
నేషనల్ పార్క్లో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్తో టైగర్ను వెంటాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వ్యక్తి చేసిన పనిపై ఇంటర్నెట్ మండిపడుతోంది. ఈ వైరల్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి �
పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�