పాలు అమ్మేవాళ్లు ఏ చిన్నపాటి బైక్, విక్కీ, సైకిల్పైనో ఇంటింటికీ వెళ్లి పాలు పోయడం మనం ఇప్పటి దాకా చూశాం. చాలా మంది పాలు అమ్మేందుకు ఇలాంటి వాహనాలనే వినియోగిస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం పాలు అమ్మేం�
నేషనల్ పార్క్లో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్తో టైగర్ను వెంటాడిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వ్యక్తి చేసిన పనిపై ఇంటర్నెట్ మండిపడుతోంది. ఈ వైరల్ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి �
పొలం వద్ద ముదిరిన భూమి గెట్టు పంచాయితీ ఒకరి ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరిలో సోమవారం చోటుచేసుకున్నది. జంగిలి పెద్ద రాజు, దాసరి మార్కండేయకు పొలం గెట్ట�
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ వివరాల ప్రకారం.. సాలార్పూర్ గ్రామానికి చెందిన నేనా
మండలకేం ద్రంలోని పోలీస్స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. మండలంలోని రామగిరికి చెందిన బొడ్డు అర్వపల్లిని ఆయన కొడుకు కొట్టి గాయపర్చారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విష�
చూడ్డానికి సాఫ్ట్వేర్లా ఉంటాడు.కానీ సాఫ్ట్వేర్ కాదు. బైక్ దొంగతనాలకు పాల్పడుతాడు. కానీ దొంగలించిన వాటిని అతడి వద్ద పెట్టుకోడు. విక్రయించి సొమ్ము కూడా చేసుకోడూ.. కేవలం కొత్త వాహనాలే అతగాడికి కిక్కు. �
నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి న�
పెండ్లి అయ్యిం ది.. ఇద్దరు పిల్లలున్నారు.. అయినా ఓ యువతిని ప్రేమ పెండ్లి పేరుతో వేధించాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేయగా జైలుకు వెళ్లాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. యువతిని వేధించడం మానలేదు. మ�
పోక్సో కేసులో ఒకరికి రెండేండ్ల జైల్ శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీధర్గౌడ్ తెలిపారు. తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన అయ్యవారి విజయ్, అదే గ్రామానికి చెం�