బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే టెన్షన్ లేకుండా బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో వంటి ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఆర్డర్ చేయగానే ఎలాంటి వస్తువులైనా ఇంటి ముందుకు తీసుకువ
కొందరు తాతలు, తండ్రులు వారసత్వంగా ఇచ్చిన సంపదను, ఆస్తులను చూసి మురిసిపోతుంటారు. పూర్వీకుల పట్ల ప్రేమను, వారి ఆప్యాయతకు కృతజ్ఞత కనబరిచేవారు మాత్రం అరుదు.
ఇష్టమైన ఫుడ్ కోసం ఎవరైనా మహా అయితే ప్రతి వారం అదే ఆహారాన్ని తీసుకుంటారు..అదే వంటకంలో పలు వెరైటీలను టేస్ట్ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్ను తన చేతిపై టాటూ వేయించుకున�
ఒక పోలీస్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబా కిశోర్ దాస్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఒడిశాలో ఆదివారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. బ్రజ్రాజ్నగర్ ఎస�
ఓ ఆర్టిస్ట్ తాజ్మహల్ చిత్రాన్ని గీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్దేవ్ అనే ఆర్టిస్ట్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 2.9 కోట్లకు పైగా వ్యూస్ లభించాయి.
గర్ల్ఫ్రెండ్ కోసమో, నాలుగు కబుర్లు చెప్పే స్నేహితుడు దొరుకుతాడనో డేటింగ్ యాప్స్ సాయం తీసుకునే వారుంటారు. అయితే డేటింగ్ యాప్ను వాడుతూ ఓ వ్యక్తి ఏకంగా జాబ్ను పట్టేశాడు.
టెక్ సిటీ బెంగళూర్లో ఇన్నోవేటివ్ వెహికల్ వాహనదారుల దృష్టిని ఆకర్షించింది. నగర రోడ్లపై దూసుకెళుతున్న ఈ వెహికల్ వీడియో నెటిజన్లనూ విశేషంగా ఆకట్టుకుంటోంది.
పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని వందే భారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 45 ఏళ్ల �
అన్నారం షరీఫ్లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్
బెల్లీ డ్యాన్స్ చేస్తున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కావేరి అనే యూజర్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి.