తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలార్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిశంకర్గౌడ్ వివరాల ప్రకారం.. సాలార్పూర్ గ్రామానికి చెందిన నేనా
మండలకేం ద్రంలోని పోలీస్స్టేషన్లో వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. మండలంలోని రామగిరికి చెందిన బొడ్డు అర్వపల్లిని ఆయన కొడుకు కొట్టి గాయపర్చారని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విష�
చూడ్డానికి సాఫ్ట్వేర్లా ఉంటాడు.కానీ సాఫ్ట్వేర్ కాదు. బైక్ దొంగతనాలకు పాల్పడుతాడు. కానీ దొంగలించిన వాటిని అతడి వద్ద పెట్టుకోడు. విక్రయించి సొమ్ము కూడా చేసుకోడూ.. కేవలం కొత్త వాహనాలే అతగాడికి కిక్కు. �
నడుచుకుంటూ వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన యాష్ ట్యాంకర్ ఢీకొంది. ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలో కర్మకాండలకు గిరిప్రసాద్ కాలనీకి చెందిన కుంజా మల్లయ్య, గుమ్మడి న�
పెండ్లి అయ్యిం ది.. ఇద్దరు పిల్లలున్నారు.. అయినా ఓ యువతిని ప్రేమ పెండ్లి పేరుతో వేధించాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేయగా జైలుకు వెళ్లాడు. అయినా అతడి బుద్ధి మారలేదు. యువతిని వేధించడం మానలేదు. మ�
పోక్సో కేసులో ఒకరికి రెండేండ్ల జైల్ శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీధర్గౌడ్ తెలిపారు. తొగుట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన అయ్యవారి విజయ్, అదే గ్రామానికి చెం�
ఆలోచన రేకెత్తించే స్ఫూర్తిదాయక పోస్ట్లు, వీడియోలను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర తాజాగా మిడ్ వీక్ మోటివేషన్ అంటూ ఇన్స్పైరింగ్ వీడియోను షేర్ చేశారు.
బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తి అమెజాన్ నుంచి మ్యాక్బుక్ ప్రోకు ఆర్డర్ ఇవ్వగా ఖరీదైన ల్యాప్టాప్కు బదులు ఐదు పౌండ్ల విలువ చేసే డాగ్ ఫుడ్ రావడంతో అతడు కంగుతిన్నాడు.
తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన