Viral Video | కాంగ్రెస్ పార్టీ గురువారం వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఒక వ్యక్తికి పెళ్లికుమారుడి గెటప్ వేశారు. తలపాగాతోపాటు మెడలో రూ.2,000 నోట్ల దండను వేశారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు తమ చేతులతో
ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మించి నగర వాసికి సైబర్నేరగాళ్లు రూ.4.5 లక్షలు టోకరా వేశారు. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన బాధితుడికి ఎంబీబీఎస్ సీటు ఆఫర్ చేస్తూ ఓ మెయిల్ వచ్చింది. బెంగళూర్లో పేరున�
Man Kills Father | అన్న సంతోష్ హడావుడిగా బైక్పై వెళ్లడాన్ని తమ్ముడు ప్రశాంత్ గుప్తా గమనించాడు. ఇంట్లో రక్తం మరకలు ఉండటం, తండ్రితో పాటు తన ట్రాలీబ్యాగ్ కనిపించకపోవడంతో ఏదో జరిగినట్లు అనుమానించాడు. వెంటనే ఈ విషయా�
లండన్ నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తోటి ప్రయాణీకుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడంతో పాటు బహిరంగంగా పొగతాగడంతో కేసు నమోదు చేశారు.
Odisha Shoker | యువకుడు ఆదివారం రాత్రి తండ్రి ఇంటికి వచ్చాడు. సవతి తల్లిని తిట్టడంతోపాటు ఆమె పట్ల మొరటుగా ప్రవర్తించాడు. దీంతో తండ్రి జోక్యం చేసుకున్నాడు. భార్యకు మద్దతుగా అతడు మాట్లాడాడు. ఈ నేపథ్యంలో వాగ్వాదం పె�
Dog fight | డాగ్ ఫైట్ను చూసిన రాజ్కమల్, చనిపోయిన ఆనంద్ కుక్కపై ఆ వాట్సాప్ గ్రూప్లో విమర్శిస్తూ కొన్ని మెసేజ్లు పోస్ట్ చేశాడు. దీంతో సభ్యుల మధ్య చర్చకు, వాగ్వాదానికి ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆనంద్�
COVID Protection | ఒక మెట్రో రైలులో కొందరు వ్యక్తులు ప్రయాణించారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించారు. అయితే ఆ ప్రయాణికుల్లోని ఒక వ్యక్తి కరోనా పట్ల మరింతగా కేర్ తీసుకున్నాడు. ఏకంగా డజనుకుపైగా మాస్కులు ముఖానికి ధరి
నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది.
మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో ఓ వ్యక్తి మరణించాడు. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని బాద్నగర్ పట్టణంలో ఈ విషాద ఘటన వెలుగుచూసింది.