పాత కక్షలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన మరో యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులను వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించారు. శనివారం అర్ధరాత్రి శంభునిపేట జంక్షన్లో చోట
ప్రేమ పెళ్లికి కులం లేదు. మతం లేదు. ఆస్తులు, అంతస్థులే కాదు.. జెండర్ కూడా అడ్డుకాదని నిరూపించాడు ఓ యువకుడు. ట్రాన్స్ జెండర్ను వివాహం చేసుకుని, ఆమెకు కొత్త జీవితాన్నిచ్చాడు. బాసటగా నిలిచాడు. వివరాల్లోకెళ�
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెల్దుర్తి పోలీస్స్టేషన పరిధిలోని మాసాయిపేటలో శుక్రవారం జరిగింది. చేగుంట ఎస్సై2 పోచయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాసాయిపేట గ్రామానికి చెందిన రజక పాపన�
భారత్ వంటకాలంటే పడిచచ్చే జాక్ డ్రేన్ ఇన్స్టాగ్రాం ఫీడ్ చూస్తే అన్నీ మన వంటకాలే కనిపిస్తాయి. తాజాగా జాక్ మిర్చి వడ ట్రై చేయగా హాట్ రెసిపీకి దేశీ నెటిజన్లు ఫిదా అయ్యారు.
మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దారుణంగా హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం లో శుక్ర�
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
కొబ్బరి కాయను పగలగొట్టడం కూడా ఓ టాస్క్ అని మనలో చాలా మంది అంగీకరిస్తారు. ఓ వ్యక్తి కొబ్బరి కాయను పగులగొట్టేందుకు ఏకంగా ఎలివేటర్ను ఉపయోగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్�
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�
ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని స్కూల్ తండా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కుటుంబ కలహాలతో కన్నతల్లి, భార్య, అత్తలపై ఓ లారీ డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని సిక్కువాడలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. తీవ్ర గాయాలైన భార్�
హత్య చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు తెగ ప్రయత్నించారు. సుమారు 136 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.