మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘ�
కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో మీ విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని తప్పుడు విద్యుత్ బిల్లులను ప్రజలకు పంపి మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎత్తైన ప్రదేశాలంటే భయపడే వారు ఈ వీడియోను జాగ్రత్తగా చూడాలి. ఓ వ్యక్తి చాలా సన్నని పర్వత శిఖరంపై నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
రూ 5 కోట్ల విలువైన 81 గోల్డ్ బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అరెస్ట్ చేసిన ఘటన సోమవారం బెంగాల్లోని నదియాలో వెలుగుచూసింది.
కర్నాటక రాజధాని బెంగళూర్లోవరద ఉధృతి తగ్గకపోవడంతో జనజీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, మరింత వర్షపాతం నమోదవుతుందనే అంచనాల నడుమ ఆఫీస్ పనులను �
నాలాలో పడి గల్లంతైన ఓ వ్యక్తి హుస్సేన్సాగర్లో శవమై తేలాడు. ఈ సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మూసాపేట సర్కిల్లోని ప్రభాకర్ రెడ్డినగర్కు చెందిన ఆకారం �
జీవితంలో ఏదో ఒక పని చేస్తూ బతుకు బండి లాగడం ప్రతి ఒక్కరూ చేసే పనే. ఆస్తిపాస్తులు ఉన్న వారు మినహా ప్రతి ఒక్కరూ రెక్కల కష్టంపై బతకాల్సిన పరిస్థితే.
మీరు పిజ్జా ప్రియులైతే ఈ వీడియోను ఇష్టపడక పోవచ్చు. ఆర్జే రోహన్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన వీధి వ్యాపారి పిజ్జా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిజ్జాలో అతడు చాక్లెట్ సాస్, ఆన
యూపీలో బాలికలు, మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఎనిమిదో తరగతి చదివే బాలికను స్కూల్ వద్ద లైంగిక వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు.