పంపిన డబ్బు చేరక పోవడంతో.. డబ్బు రీఫండ్ కోసం కస్టమర్ కేర్ను అభ్యర్థించిన ఓ యువకుడి ఖాతా నుంచి సైబర్ చోరులు నగదు కాజేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సై
హీరో మహేశ్బాబు ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన యువకుడు.. పారిపోయే క్రమంలో గోడ దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ పోలీస
ఈ ప్రకటనపై నెటిజన్లు కూడా చాలా ఫన్నీగా స్పందించారు. ఆ వ్యక్తి స్వర్గంలో ఉన్నాడా లేక నరకంలో ఉన్నాడా అని కొందరు అడిగారు. ఒకవేళ ఆ ‘మరణ ధృవీకరణ పత్రం’ ఎవరికైనా దొరికితే ఎక్కడికి పంపాలి స్వర్గానికా లేక నరకాని�
‘కల్వకుంట్ల చంద్రశేఖరరావు’ అంటే.. ‘ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు, కట్టిపడేసే ప్రసంగాలు’ అని అందరికీ తెలిసిందే. కానీ, ఆయన లో ఉన్న మరో కోణం చాలామందికి తెలియదు. కేసీఆర్ ఒక మానవతావాది. అతిథులకు ఇచ్చే మర్యాద, దైవభక్త
న్యూడ్ కాల్స్తో వేధిస్తున్న యువతిపై ఒక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న యువకుడి(26)కి నాలుగు రోజుల కిందట ఇన్స్టాగ్రామ్లో స్వీ�
అంతరిక్షాన్ని అతిథిగా చేసుకొని
మానవుడు రహస్యాలను రాబట్టినా
కడలి గర్భాన్ని సైన్స్ కవ్వంతో చిలికి
సిరుల గుట్టును రట్టు చేసినా
పుడమి తల్లి పొతిళ్లలోని పుటలను
తిరిగేసి భవితకు బాటలు వేసినా
మనిషి మాత్రం
మనిషి భౌతిక విషయాల వెంట పరుగుపెడుతూ జీవితంలో సున్నిత పార్శ్వాన్ని విస్మరిస్తున్నాడు. తనకున్న వాటిని మరచి లేని వాటి కోసం వెంపర్లాడుతూ ఒత్తిడితో చిత్తవుతున్నాడు.
మద్యం మత్తులో తలెత్తిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. ఈ ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నర్సింగ్ యాదయ్య కథనం ప్రకారం.. నరేందర్, మణికంఠ, నవీన్, సాయికుమార్, జయపాల్, శ్రీశైలం కర్మన్ఘ�
కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో మీ విద్యుత్ కనెక్షన్ తొలగిస్తామని తప్పుడు విద్యుత్ బిల్లులను ప్రజలకు పంపి మోసగిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎత్తైన ప్రదేశాలంటే భయపడే వారు ఈ వీడియోను జాగ్రత్తగా చూడాలి. ఓ వ్యక్తి చాలా సన్నని పర్వత శిఖరంపై నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.