మతిస్థిమితం సరిగ్గా లేని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దారుణంగా హత్య చేసి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామం లో శుక్ర�
డీసీఎం, ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మెదక్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాతూరులో గురువారం జరిగింది. మెదక్ రూరల్ ఎస్సై మోహన్రెడ్డి కథనం ప్రకారం.. హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చ�
కొబ్బరి కాయను పగలగొట్టడం కూడా ఓ టాస్క్ అని మనలో చాలా మంది అంగీకరిస్తారు. ఓ వ్యక్తి కొబ్బరి కాయను పగులగొట్టేందుకు ఏకంగా ఎలివేటర్ను ఉపయోగించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్�
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�
ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని స్కూల్ తండా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కుటుంబ కలహాలతో కన్నతల్లి, భార్య, అత్తలపై ఓ లారీ డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన హుస్నాబాద్ పట్టణంలోని సిక్కువాడలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. తీవ్ర గాయాలైన భార్�
హత్య చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు తెగ ప్రయత్నించారు. సుమారు 136 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించారు. 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మండలంలోని ఆలగడప గ్రామానికి చెందిన నిమ్మల యాదయ్య(36) ఆర్థిక ఇబ్బందులతో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమ్మల యాదయ్య ట్రాక్టర్, హార్వెస్ట�
మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోయిన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావాపూర్ గ్రామానికి చెందిన బక్కని రవి (40) మద్యానికి బాన�
జ్యోతిష్యుడి సలహాను రైతు రాజా పాటించాడు. పాముల గుడికి వెళ్లి పూజలు చేశాడు. చివర్లో ఒక పాము ముందు తన నాలుకను మూడు సార్లు బయటకు చాచాడు. అయితే ఆ విష సర్పం రాజా నాలుకపై కాటు వేసింది.
డబ్బు అడిగినందుకు ఓ దళిత ఎలక్ట్రీషియన్ను తీవ్రంగా కొట్టి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన రాజస్దాన్లోని సిరోహి జిల్లాలో కలకలం రేగింది.