మల్లన్న సాగర్ అటవీ ప్రాంతం ఇప్పడు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసేందుకు ముస్తాబవుతున్నది. మల్లన్న వనం పేరుతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి కావస్తున్నాయి.
Floating solar | సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పాదక రంగంతోపాటు విద్యుత్ ఉత్పత్తిరంగంలోనూ మరో ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తికి శ్రీకారం చుట్టింది. బొగ్గు పరిశ్రమల్లో ఫ�
‘మా రాష్ట్రంలో రోజుకు పది మంది రైతులు కరువు కాటకాలతో మరణిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. ఎండకాలంలోనూ నిండుగా చెరువులు, కుంటలు, వాగులు వంకలు కనిపిస్తున్నాయి. తెలంగ
Mallanna Sagar | సిద్దిపేట : దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ఆధారంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ నిర్మాణం భేష్గా ఉందని రాజస్థాన్ నీటిపారుదల శాఖలకు చెందిన ఇంజినీర్ల బృందం అభిన
మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్ మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి యాసంగి పంటలు పండుతాయా..? అని రైతుల ఆందోళన చెందుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తరలివస్తున్న క
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
చివరి ఆయకట్టు భూములకు మహర్దశ పట్టనుంది. ఏడాది పొడవునా మల్లన్నసాగర్ నీరు చెరువులకు చేరేందుకు పెండింగ్ కాల్వల నిర్మాణానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుసంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన రైతుప్రతినిధులు కొనియాడారు.
తొగుట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాగుందని జాతీయ రైతు సంఘాల నాయకులు ప్రశంసించారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 75 మంది రైతు ప్రతినిధులు.. రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర�