Mallanna Sagar | సిద్దిపేట : దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ఆధారంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ నిర్మాణం భేష్గా ఉందని రాజస్థాన్ నీటిపారుదల శాఖలకు చెందిన ఇంజినీర్ల బృందం అభిన
మెట్ట ప్రాంతమైన ముస్తాబాద్ మండలానికి కాళేశ్వర జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి యాసంగి పంటలు పండుతాయా..? అని రైతుల ఆందోళన చెందుతున్న క్రమంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తరలివస్తున్న క
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్సింగ్ మాన్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ సాగర్ను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు.
చివరి ఆయకట్టు భూములకు మహర్దశ పట్టనుంది. ఏడాది పొడవునా మల్లన్నసాగర్ నీరు చెరువులకు చేరేందుకు పెండింగ్ కాల్వల నిర్మాణానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుసంక్షేమానికి, వ్యవసాయరంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన రైతుప్రతినిధులు కొనియాడారు.
తొగుట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాగుందని జాతీయ రైతు సంఘాల నాయకులు ప్రశంసించారు. దేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన 75 మంది రైతు ప్రతినిధులు.. రాష్ట్ర రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర�
Minister Harish rao | గోదావరి నీళ్లు తెచ్చాం.. కరువును దూరం పెట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల అని చెప్పారు. కళ్లముందు నీళ్లు వస్తున్నా ప్రతిపక్షాలకు కనబడటం లేదని విమ�
Mallanna sagar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన మల్లన్న సాగర్కు (Mallanna sagar) గోదావరీ జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. 15 రోజుల్లోనే నాలుగు టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించారు.
కాళేశ్వర గంగ తరలివస్తున్నది. మెట్టను తడిపేందుకు పరవళ్లు తొక్కుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్కు ఆదివారం గోదావరి జలాలు చేరుకొన్నాయి. మల్లన్న సాగర్ �