తెలంగాణపై సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమ ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు రికార్డు సమయంలో పూర్తి చేయించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ ప్రేమే మల్లన్న సాగర్ రిజ�
ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ‘మల్లన్నసాగర్' ప్రాజెక్టు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో మరో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. వరల్డ్ క్లాస్ ఇంజినీరింగ్ మార్వెల్గా కీర్తి గడించిన ‘కాళేశ్వరం�
హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయిందని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి కొమురవెల్లి మల్లన్న సాగర్ జలాశయాన్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి రూపాయి సాయం చేయని కేంద్రంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచ్లు వేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జాతీయ హోదా ఉండదు. పోని ఆర్థిక సాయం
సిద్దిపేట : సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసిన ఎండా కాలమే.. స్వరాష్ట్రంలో ఏ కాలం చూసిన వర్షాకాలమే చూసినట్టుంది అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవే
సిద్దిపేట : మల్లన్న సాగర్ జలాశయం సినిమా షూటింగ్లకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఆ స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలో మల్లన�
సిద్దిపేట : రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావు డైనమిక్ లీడర్.. చురుకైన మంత్రి అంటూ కేసీఆర్ కొనియాడారు. మల్లన్న సాగర్ ప్రా
సిద్దిపేట : ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ జలాశయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. మల్లన్నసాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భం�
సిద్దిపేట : మంత్రి హరీశ్రావు సామాన్య కార్యకర్తలా మారారు. మంత్రి హోదాను పక్కన పెట్టి సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తానే స్వయంగా బస్సుల్లో పార్టీ శ్రేణులను సీఎం కేసీఆర్ సభకు తరలించి కార్యకర్�
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టుకు కేంద్రం ఎంత మేర సహకారం అందించిందో తెలుసా అంటూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
మల్లన్న సాగర్ తీరాన కనిపించిన అద్భుత దృశ్యమిది. కింద నీరు, పైన ఆకాశం నీలం రంగులో కనువిందు చేస్తుండగా.. అదే సమయంలో అటుగా వచ్చిన పక్షుల గుంపును చూసి వీక్షకులు ప్రకృతిపై మనసు పారేసుకొన్నారు.