హైదరాబాద్ : తెలంగాణ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన మహా ప్రాజెక్టు.. కాళేశ్వరం. రాష్ట్ర ఆర్థిక గతిని, స్థితిని మార్చిన ప్రాజెక్టుకు కేంద్రం ఎంత మేర సహకారం అందించిందో తెలుసా అంటూ.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమ�
మల్లన్న సాగర్ తీరాన కనిపించిన అద్భుత దృశ్యమిది. కింద నీరు, పైన ఆకాశం నీలం రంగులో కనువిందు చేస్తుండగా.. అదే సమయంలో అటుగా వచ్చిన పక్షుల గుంపును చూసి వీక్షకులు ప్రకృతిపై మనసు పారేసుకొన్నారు.
గోదాములు లేవంటూ లారీల నిలిపివేత ప్రకృతి వైపరీత్యాలతో బస్తాలు తడిస్తే వాహనాలు వెనక్కి పంపుతున్నారు మంత్రి హరీశ్రావుకు మిల్లర్ల ఫిర్యాదు సమస్యలు పరిష్కరిస్తామని భరోసా సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : కేం�
Minister Harish rao | మల్లన్నసాగర్.. రైతుల తలరాత మార్చే, తరతరాలు నిలిచే ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్లముందు ఆవిష్కృతమైందని
కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్. 50 టీఎంసీల సామర్థ్యంతో రూపొందించిన అత్యద్భుతమైన జలాశయమిది. ఇటీవలే ఈ రిజర్వాయర్లోకి ప్రాథమికంగా గోదావరి జలాలను విడుదలచేశారు. సిద్దిపేట జిల్ల�
సిద్దిపేట జిల్లాలో విస్తృత స్థాయిలో అభివృద్ధి రాజీవ్ రహదారిని ఆనుకొని దట్టమైన అడవి సీఎం సూచనతో ఆయుర్వేద మొక్కల పెంపకం తీరొక్క మొక్కలు, అనేక జంతువులకు ఆలవాలం పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర�
ఆకాశమార్గంలో భారీ జలాశయాన్ని వీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్నసాగర్లో 10.637 టీఎంసీల గోదావరి జలాలు సిద్దిపేట, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా ని�
మంత్రి హరీశ్| మల్లన్న సాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరిందని, మల్లన్నసాగర్ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని
సిద్దిపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని, మరో నెల రోజుల్లో మల్లన్న సాగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సి
ముంపు గ్రామంలో అనుమానాస్పద మృతి మృతుడు తూటుకూరి మల్లారెడ్డిగా గుర్తింపు మల్లారెడ్డికి సంపూర్ణంగా అందిన పరిహారం ఆర్అండ్ఆర్ కింద డబుల్బెడ్రూం మంజూరు మొత్తం రూ. 12 లక్షల పరిహారంతోపాటు, మైనర్ అయిన మను�