గోదాములు లేవంటూ లారీల నిలిపివేత ప్రకృతి వైపరీత్యాలతో బస్తాలు తడిస్తే వాహనాలు వెనక్కి పంపుతున్నారు మంత్రి హరీశ్రావుకు మిల్లర్ల ఫిర్యాదు సమస్యలు పరిష్కరిస్తామని భరోసా సిద్దిపేట అర్బన్, నవంబర్ 5 : కేం�
Minister Harish rao | మల్లన్నసాగర్.. రైతుల తలరాత మార్చే, తరతరాలు నిలిచే ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్లముందు ఆవిష్కృతమైందని
కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్. 50 టీఎంసీల సామర్థ్యంతో రూపొందించిన అత్యద్భుతమైన జలాశయమిది. ఇటీవలే ఈ రిజర్వాయర్లోకి ప్రాథమికంగా గోదావరి జలాలను విడుదలచేశారు. సిద్దిపేట జిల్ల�
సిద్దిపేట జిల్లాలో విస్తృత స్థాయిలో అభివృద్ధి రాజీవ్ రహదారిని ఆనుకొని దట్టమైన అడవి సీఎం సూచనతో ఆయుర్వేద మొక్కల పెంపకం తీరొక్క మొక్కలు, అనేక జంతువులకు ఆలవాలం పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర�
ఆకాశమార్గంలో భారీ జలాశయాన్ని వీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్నసాగర్లో 10.637 టీఎంసీల గోదావరి జలాలు సిద్దిపేట, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా ని�
మంత్రి హరీశ్| మల్లన్న సాగర్ ట్రయల్ రన్పై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వప్నం నెరవేరిందని, మల్లన్నసాగర్ కల సాకారమైందని అన్నారు. తెలంగాణ రైతాంగం ఆనందంతో మురిసిందని
సిద్దిపేట : మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని, మరో నెల రోజుల్లో మల్లన్న సాగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సి
ముంపు గ్రామంలో అనుమానాస్పద మృతి మృతుడు తూటుకూరి మల్లారెడ్డిగా గుర్తింపు మల్లారెడ్డికి సంపూర్ణంగా అందిన పరిహారం ఆర్అండ్ఆర్ కింద డబుల్బెడ్రూం మంజూరు మొత్తం రూ. 12 లక్షల పరిహారంతోపాటు, మైనర్ అయిన మను�
సిద్దిపేట : జిల్లాలోని తోగుట మండలం వేములఘాట్ గ్రామంలో తుటుకూరి మల్లారెడ్డి( 70) అనే మల్లన్న సాగర్ ముంపు బాధితుడు ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందకపో
టిప్పర్ బోల్తా .. 18 మందికి గాయాలు | కూలీలతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తాపడటంతో 18 మందికి గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.