Minister Harish rao | గోదావరి నీళ్లు తెచ్చాం.. కరువును దూరం పెట్టామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మండుటెండల్లో కూడా గోదావరి నీళ్లు రావడమనేది ఓ కల అని చెప్పారు. కళ్లముందు నీళ్లు వస్తున్నా ప్రతిపక్షాలకు కనబడటం లేదని విమ�
Mallanna sagar | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాకంగా చేపట్టిన మల్లన్న సాగర్కు (Mallanna sagar) గోదావరీ జలాల ఎత్తిపోత కొనసాగుతున్నది. 15 రోజుల్లోనే నాలుగు టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించారు.
కాళేశ్వర గంగ తరలివస్తున్నది. మెట్టను తడిపేందుకు పరవళ్లు తొక్కుతున్నది. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ నుంచి సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్కు ఆదివారం గోదావరి జలాలు చేరుకొన్నాయి. మల్లన్న సాగర్ �
మల్లన్నసాగర్ రిజర్వాయర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.1,500 కోట్లు విడుదలకు నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సూచనలతో మల్లన్నసాగర్ జలాశయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ
మల్లన్నసాగర్ వద్ద ఏర్పాటుకు కసరత్తు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో పర్యాటక మంత్రి శ్రీనివాస్గౌడ్ భేటీ సీఎం సూచనలతో సమగ్ర ప్రణాళిక హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మల్లన్నసాగర్ ప్రాంతాన్న�
మల్లన్నసాగర్ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మల్లన్నసాగర్ జలాశయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మేరకు సమగ్రమైన �
మల్లన్నసాగర్ కేవలం ఒక రిజర్వాయర్ కాదని, ఇది తెలంగాణ జన హృదయ మందిరమని, జల చరిత్రసాగరమని అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఎన్నో కష్టాలకోర్చి, కడుపు కట్టుకొని, అవిశ్రాంతంగా పనిచేయడం వల్లే అద్భ�
తెలంగాణకే తలమానికమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించుకోవడం శుభదినమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. కాకతాళీయమే అయినప్పటికీ బుధవారం చాలా ప్రత్యేకతలున్న రోజని పేర్కొన్న�
వరద కాలువ ద్వారా ఎస్సారార్ జలాశయానికి తరలుతున్న జలాలు రామడుగు, ఫిబ్రవరి 23: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్లో బుధవారం రాత్రి 9.59 గంటలకు ప్రాజెక్టు అధికారులు ఎత్తిపోతలు
ఆరు నూరైనా సరే ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి దేవుడు తనకిచ్చిన సర్వశక్తులు, మేధోసంపత్తిని ఉపయోగిస్తానని, చివరి రక్తంబొట్టు ఉన్నంత వరకు దేశాన్ని చక్కదిద్దేందుకు పాటుపడతానని ముఖ్యమంత్రి కే చంద్రశ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తెలంగాణలోనే రెండో అతిపెద్ద రిజర్వాయర్ కొమురవెల్లి మల్లన్నసాగర్ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించారు. దీంతో రాష్ట్ర జల చ�
మల్లన్నసాగర్ నిర్మించి, గోదారి జలాలతో కొమురెల్లి మల్లన్నకు పాదాభిషేకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తన మొక్కు తీర్చుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామిని ఆయన పు�
రాష్ట్రంలో రిజర్వాయర్లు టూరిస్టు డెస్టినేషన్గా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ఇందుకోసం 1500 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం మల్లన్నసాగర్ ప్రారంభం అనంతరం బహిరంగసభ
మల్లన్నసాగర్ రిజర్వాయర్ను జాతికి అంకితం చేయడం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నిలిచింది. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్లో ఎక్కడ చూసినా మల్లన్నసాగర్ ఫోటోలు, వీడియోలు, విశేషాలే కనిపించాయి. ట్విట్టర్