మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ నిర్మాణ సమయంలో అక్కడి ప్రజలను బలవంతంగా తరలించామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఖండించారు. మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయక సాగర్�
‘ఆనాడు మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డారు.. కోర్టుల్లో కేసులు వేసిండ్రు..సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవ్వాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’..అని మ
Harish Rao | కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని, అందుకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి మండిపడ్డారు. నిండుకుండలా ఉన్�
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్లో 10 రోజులుగా కొనసాగిన గోదావరి జలాల ఎత్తిపోతలు సోమవారంతో నిలిచిపోయా యి. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేయడంతో ఆగస్�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రధాన జలాశయాలు నిండుతున్నాయి. ఆరురోజులుగా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లేఖతో ప్రభుత్వం దిగివచ
కాళేశ్వర జలాల విడుదలపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. మల్లన్నసాగర్లోకి (Mallanna Sagar) సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నది. గోదావరి జలాలు సముద్రం�
నరంలేని నాలుక.. ఏదైనా మాట్లాడొచ్చు! కానీ కాగితాల మీద రాతలు, అంతకుమించి ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మదిలో రికార్డవుతాయి. నాడో తీరుగ నేడో రీతిగ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లి�
Drinking water | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ఎఫ్ఆర్ఎల్ 618 మీటర్లు! ఇదే పథకంలో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ఎఫ్ఆర్ఎల్ 557 మీటరు!
సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లోని కాళేశ్వరం గోదావరి జలాలు పంపింగ్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార�
సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయని, జలాశయాల్లో నీళ్లు లేక, వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్రావు (Harish Rao) అన్నారు. పంటలు వేయాలా? వద్దా అనే అయోమయంలో రైలు ఉన్నారని చెప్పాడు. �
ఓ పక్క వర్షాభావం..మరో పక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దుబ్బాక నియోజకవర్గ రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేసీఆర్ సర్కారు లో కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్ కాల్వల ద్వారా దుబ్బాక నియోజకవర్గాన్న�
రాష్ట్రంలో అన్నిచోట్ల వర్షాలు కురిసి చెరువుల్లోకి నీళ్లు వస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద గల కొండపోచమ్మసాగర్ రామా�
మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ద్వారా ఒక్కో టీఎంసీ చొప్పున కూడవెళ్లి, హల్దీవాగుల్లోకి సాగునీటిని విడుదలచేయాలని, లేని పక్షంలో వచ్చే నెల 2న రాజీవ్, జాతీయ రహదారులను వేలాది రైతులతో కలిసి దిగ్బంధిస్తామని �