కరువు సీమలో గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎండిపోయిన వాగులు నిండుగా పారుతున్నాయి. కాళేశ్వర ప్రాజెక్టు ఫలాలు ఇప్పుడు కండ్ల ముందర సాక్షాత్కరిస్తున్నాయి. అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై కాంగ్రెస్ పన్�
మండలంలోని తుజాల్పూర్ గ్రామశివారులో ఉన్న కూడవెళ్లి వాగు జలకళ సంతరించుకున్నది. మల్లన్నవాగు నుంచి నీటి విడుదల చేపట్టడంతో కూడవెళ్లి వాగులో ప్రవాహం పెరిగింది. దీంతో గ్రామరైతులు సంతోషం వ్యక్తంచేశారు.
సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారులో సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. తలాపునా మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం�
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. సోమవారం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
KTR | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటి తరలింపునకు జలమండలి ఆమోదం తెలిపింది. ఈ ఆమోదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘కాళేశ్వరంతో కొత్తగా ఒక్క ఎకరాకు కూడా నీళ్లందింది లేదు.. ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది’ అంటూ నానా రచ్చ చేసి.. భారీ వరదకు ఒక్క పిల్లర్ కుంగితే దాన్ని ఎన్నికల అస్త్రంగా �
మల్లన్నసాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా రైతులకు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. అదివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని �
వాస్తవానికి మల్లన్నసాగర్ నుంచే కొండపోచమ్మకు గోదావరి జలాలు వస్తాయి. రెండు జలాశయాల కింద భారీ ఆయకట్టు ఉన్నందున మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు నీటి ఎత్తిపోత అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం కోసం చేయా�
Harish Rao | ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లన్న సాగర్(Mallanna sagar), కొండపోచమ్మ సాగర్ బాధితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గొప్పగా చెప్తుండు. దమ్ముంటే బీఆర్ఎస్ హయాంలో చ
మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ నిర్మాణ సమయంలో అక్కడి ప్రజలను బలవంతంగా తరలించామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఖండించారు. మూసీ నుంచి మల్లన్నసాగర్, రంగనాయక సాగర్�
‘ఆనాడు మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డారు.. కోర్టుల్లో కేసులు వేసిండ్రు..సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవ్వాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’..అని మ
Harish Rao | కాళేశ్వరం డిజైనింగ్ సరిగా లేదని, అందుకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి మండిపడ్డారు. నిండుకుండలా ఉన్�
సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్లో 10 రోజులుగా కొనసాగిన గోదావరి జలాల ఎత్తిపోతలు సోమవారంతో నిలిచిపోయా యి. మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేయడంతో ఆగస్�