విధినిర్వహణలో ప్రా ణాలర్పించిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి స్ఫూర్తి నిత్యం మనతో ఉంటుందని జోగుళాంబ జోన్ 7 డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉ�
మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో 189 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
మండలకేంద్రంలోని నవ్య దివ్య రైస్మిల్లుపై సోమవారం అధికారులు దాడులు చేసి 19 క్వింటాళ్ల రేషన్ బియ్యం, మారుతీ వ్యాన్ను సీజ్ చేశారు. ఎస్సై సురేశ్గౌడ్ కథనం మేరకు.. మహబూబ్నగర్కు చెందిన పుల్లూరి రాజు, పుల్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి బతుకమ్మ పండుగ ప్రతీక అని మక్తల్ మాజీ ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. కృష్ణ మండల కేం ద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన సద్దు ల బతుకమ్మ వేడుకలకు
శుక్రవారం నాడు ఉయ్యాలో చన్నీటి జలకాలు ఉయ్యాలో.! చన్నీటి జలకాలు ఉయ్యాలో ముత్యమంత పసుపు ఉయ్యాలో.! అంటూ విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు సంస్కృతీ సంపద్రాయాలు ప్రతిబింబించేలా పీయూలో మన బతుకుమ్మ వేడుకలను నిర
ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా కార్డులను రూ పొందించి.. లబ్ధిదారులకు అం దించేందుకు ప్ర�
క్రిస్టియన్పల్లిలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవాలను వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించుకుందామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమావ�
ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. టూరిజం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్ర తిష్టలు, తద్వారా ప్రపంచ స్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు �
మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సోమవారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తనిఖీ చేసి రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కే టాయించి వైద్యపరి
ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తున్నది. దే వరకద్ర వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ధరలు విపరీతంగా పెరిగాయి. మండలంలోని వివిధ గ్రామా ల శివారుల్లో సాగైన ఉల్లిని రైతులు మార్కెట్కు తీసు కొచ్చారు. దాదాపు 16 క్వింట�
మేదరులు కళాత్మకంగా వెదురుతో తయారుచేసే వస్తువులన్నీ పర్యావరణహితమే అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ప్రపంచ వె దురు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మహబూబ్నగర్లో నిర్వహించిన కా ర్యక్రమ�
మండలంలోని షేక్పల్లికి చెందిన మొగులయ్య, నర్సమ్మ (40) దంపతులు. కొన్ని నెలల కిందట వీరి కూతురు అంజలికి కొత్తపేటకు చెందిన వ్యక్తి తో వివాహం జరిపించారు. అయితే అత్తగారి ఇంటి నుంచి ఈనెల 16వ తేదీన సాయం త్రం 5 గంటలకు వె
రాష్ట్రంలో నీలి విప్లవంపై నీలినీడలు కమ్ముకున్నా యి. వర్షాకాలం ఆరంభమై మూడు నెలలు పూర్తయినా ఇంకా చెరువుల్లోకి చేప చేరేదెన్నడో అంటూ మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని జలాశయాలు, చెరువ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. రాష్ట్ర సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. మంగళవారం జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో గులాబీ శ్రేణుల�