తల్పునూర్ గ్రామానికి చెందిన ఎల్కాల బాలరాజు(59) శనివారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో బయటికి వెళ్లి వస్తానని తన కుమారుడికి చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగి ఇంటికి రాలేకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల ఇండ్ల�
నేరరహిత సమాజ నిర్మా ణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని పోలీసులకు సహకరించాలని డీజీపీ జితేందర్ సూచించారు. గురువారం అమరచింత మండలంమస్తీపూర్లో ఐజీ రమేశ్రెడ్డి ప్రత్యేక చొరవతో సొ�
అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు కరెంటు కొతలతో బోరుబావుల్లో సాగునీరు అందక ఆరుగాలం కష్టించిన పండించిన పంట కండ్ల ముందే కనుమరుగవుతున్నది.
కృష్ణానదికి ఎగువ ప్రాం తం నుంచి స్వల్పంగా వరద కొనసాగుతున్నది. నదీతీర ప్రాంతంలో వరిపంట సాగు చేసిన రైతన్నల సా గునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి జూపల్లి కృష్ణారావు, మక్తల్, గద్వాల, దేవరకద్ర ఎమ్మెల్�
నేటి మహాశివరాత్రి వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీప కాంతుల్లో మిరిమిట్లు గొల్పుతున్నాయి. బుధవారం శివనామస్మరణమార్మోగనుండగా.. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. శ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేలో భాగంగా పేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలోని దామరగిద్దతండాలో గిరిజనులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రైతు�
సోలార్ విద్యుత్, బ్యాటరీ, అవసరమైన్నప్పుడు పెట్రోల్తో నడిచే హైబ్రిడ్ త్రీ ఇన్ వన్ సైకిల్కు రూపకల్పన చేశాడు నల్లమలకు చెందిన నిరుపేద హైటెక్ విద్యార్థి మాంచినేని గగన్చంద్ర. హైబ్రీడ్ సైకిల్ను బై
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్ర స్థాయి రగ్బీ టోర్నీని ఎస్జీఎఫ్ సెక్రటరీ శారదాబాయి, ఆర్�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆందోళనలు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. మార్పు వస్తుందని.. బతుకులు బాగుపడతాయని ఆశించిన నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇచ్చిన హామీలు నీటి మూటలే కావ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి.. మంత
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడి యంలో నిర్వహిస్తున్న 68వ ఎస్జీఎఫ్ అం డర్-19 బాస్కెట్బాల్ టోర్నీ మూడురోజులుగా హోరాహోరీగా కొనసాగుతూ ఆదివారం ముగిశాయి. బాల, బాలికల రెండు విభాగంలో హైదరాబాద్ జట్టు �
ప్రభుత్వం పట్టణాలు పంచాయతీల మధ్య చిచ్చు పెడుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.