పార్కులో ఆడుకుంటున్న బాలికపై పట్టపగలే ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. స్థానికులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి వదిలేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు నెలల కిందట సర్వేనెంబర్ 525లోని ఆదర్శనగర్లో దివ్యాంగుల ఇండ్లను పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేయడంతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు బీఆర్ఎస్ న�
నల్లమలలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం మరో శబరిపీఠంగా వెలుగొందుతున్నది. భక్తులు మద్దిమడుగు ఆంజనేయస్వామిని పిలిస్తే పలికే దైవంగా ఆరాధిస్తారు. 1992లో కార్తీకమాసం సందర్భంగా మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గు�
ఆకాశం కాంతులతో ప్రజ్వరిల్లింది. దీపాలు కాంతులీనుతుండగా.. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా దీపావళి ధూంధాంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు దివ్వెల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. నోముల�
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ను రాజకీయ ంగా ఎదుర్కోలేక ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, మాజీ స్పీక ర్ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శుక్ర
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం మొదలైన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పది ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలు టోర్నీలో సత్తాచాటుత
ముగ్గురు యువకులకు శిరోముండనం చే యించిన ఘటనకు బాధ్యుడైన ఎ స్సై జగన్మోహన్ను సస్పెండ్ చే యడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మ
ప్రభుత్వ ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ 10వ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగమంటేనే హడలిపోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలలు భార్యాపిల్లలను వద�
కాలుష్యం నీటిని బయటకు వదిలితే పోలేపల్లి సెజ్లోని అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానంటూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్�
వచ్చే నెల 8వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. మహబూబ్నగర్ కలెక్టర్, అధికారులతో బుధవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంక్�
అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఎక్సైజ్, పర్యాటకశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని శివ సాయినగర్ కాలనీలోని ముడా కార్యా
వానకాలంలో రైతులు పండించిన ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకుం డా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుం ది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యల