రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో 69వ ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్ర స్థాయి రగ్బీ టోర్నీని ఎస్జీఎఫ్ సెక్రటరీ శారదాబాయి, ఆర్�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆందోళనలు, నిరసనలు నిత్యకృత్యమయ్యాయి. మార్పు వస్తుందని.. బతుకులు బాగుపడతాయని ఆశించిన నియోజకవర్గ ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. ఇచ్చిన హామీలు నీటి మూటలే కావ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామంలో వెలసిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి.. మంత
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడి యంలో నిర్వహిస్తున్న 68వ ఎస్జీఎఫ్ అం డర్-19 బాస్కెట్బాల్ టోర్నీ మూడురోజులుగా హోరాహోరీగా కొనసాగుతూ ఆదివారం ముగిశాయి. బాల, బాలికల రెండు విభాగంలో హైదరాబాద్ జట్టు �
ప్రభుత్వం పట్టణాలు పంచాయతీల మధ్య చిచ్చు పెడుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తగా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
పార్కులో ఆడుకుంటున్న బాలికపై పట్టపగలే ఓ యువకుడు లైంగికదాడికి యత్నించాడు. స్థానికులు గమనించి అతడికి దేహశుద్ధి చేసి వదిలేశారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు నెలల కిందట సర్వేనెంబర్ 525లోని ఆదర్శనగర్లో దివ్యాంగుల ఇండ్లను పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా కూల్చివేయడంతో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు బీఆర్ఎస్ న�
నల్లమలలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం మరో శబరిపీఠంగా వెలుగొందుతున్నది. భక్తులు మద్దిమడుగు ఆంజనేయస్వామిని పిలిస్తే పలికే దైవంగా ఆరాధిస్తారు. 1992లో కార్తీకమాసం సందర్భంగా మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గు�
ఆకాశం కాంతులతో ప్రజ్వరిల్లింది. దీపాలు కాంతులీనుతుండగా.. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా దీపావళి ధూంధాంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు దివ్వెల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. నోముల�
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ను రాజకీయ ంగా ఎదుర్కోలేక ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, మాజీ స్పీక ర్ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శుక్ర
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియంలో సోమవారం మొదలైన 43వ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పది ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలు టోర్నీలో సత్తాచాటుత
ముగ్గురు యువకులకు శిరోముండనం చే యించిన ఘటనకు బాధ్యుడైన ఎ స్సై జగన్మోహన్ను సస్పెండ్ చే యడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మ
ప్రభుత్వ ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ 10వ బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగమంటేనే హడలిపోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు నెలలు భార్యాపిల్లలను వద�