ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను వర్షం వదలడం లేదు. గురువారం రాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కేటీదొడ్డి మండలంలో 56.4 మి.మీ., గట్టులో 48.4 మి.మీ., మల్దకల్లో 53.2 మి.మీ., మద్దూ రులో 92.2 మి.మీ., నారాయణపేటలో 70.0 మి.మీ., మాగనూరు
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి.. అక్షర జ్ఞానాన్ని నింపేది గురువులు.. క్రమశిక్షణను అలవర్చి భవిత కు బంగారు బాటవేసేది వారే.. వేతనం కోసం కాకుండా విద్యార్థుల జీవన గమనాన్ని నిర్దేశిస్తూ.. ఉత్తమ ఫలితాల సాధనకు అం�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతోపా టు అనేక గ్రామాల్లో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ర హదారులు తెగి�
తెగిపోయిన రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టి వినియోగంలో కి తీసుకురావాలని మాజీ మం త్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇబ్రహీంబాద్ సమీపంలోని చించోల�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా లో కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. లోతట్టు ప్రాం తాల్లోని జనావాసాల్లోకి వరద నీరు రా వడంతో శనివారం అర్ధరాత్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కు రుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొం గిపొర్లుతున్నాయి.. జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా జిల్లా �
వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివా రం అడ్డాకుల మండలంలోని వర్నె బ్రిడ్జి వద్ద ఎక్కువగా వరద రావడం తెలుసుకొని ఆమె బ్రిడ్జి వద్దకు వచ్చి పరిశీలించా రు. అదేవిధంగా పంచ
మహబూబ్నగర్ పురపాలిక పరిధిలోని క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523 లో ఈనెల 28న అర్ధరాత్రి సమయంలో ఎలాంటి సమాచారం లేకుండా పేదల ఇండ్లు కూలగొట్టి నిరాశ్రయులను చేసిన విషయంలో దివ్యాంగులు, దళితులు, నిరుపేదలకు న
తమ సమస్యలపై స్పందించాలంటూ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అష్టకష్టాలు పడుతూ కళ్లు కన్పించక..
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు పెద్దదిక్కుగా ఉన్న ‘పాలమూరు విశ్వవిద్యాలయం’ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతారని అంతా భావించారు. కానీ రేవంత్రెడ్డి ఈ ఏడా ద�
మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని బండమీదిపల్లి వద్ద మల్లికార్జున వైన్స్ షాపు ని ర్వాహకులు దాడిచేసి ఓ యువకుడిని హత్య చేసిన ఘటన మరువకముందే.. మూసాపేట మండలకేంద్రంలోని కార్తీక్ వైన్స్ షాపు నిర్వాహకులు మర�
ఇచ్చే వాడికి తీసుకునేవా డు లోకువ అనే నానుడి బ్యాంకుల ముందు కష్టాలు పడుతున్న రైతులకు అతికినట్లు సరిపోతుంది. ప్రభు త్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందని తేదీలు ప్రకటించిన నాటినుంచి రైతులు తాము అప్పులు తీసు�
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలకేంద్రంలోని శ్రీరామకొండకు ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొం�