బీర్ల కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ యువకుడిని వైన్స్ యాజమాన్యం విచ్చలవిడిగా దాడి చేసి కొట్టి చంపింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపి 34 రోజులు అవుతున్నా దాడి చేసిన సదరు దుకాణం యాజమాన్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, ఎన్నిక ల బహిష్కరణలు, పలు చోట్లా ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలక
మహబూబ్నగర్ రూరల్ మండలం పో తన్పల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. కొన్ని రోజులుగా మాజీ స ర్పంచ్, ఎంపీటీసీ వర్గాల మధ్య విభేదాలు ఉండడంతోనే ఘర�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శాంత య్య ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. దివిటిపల్లిలోని అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్న
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉచి త విద్యుత్ పథకానికి బ్రేక్ పడింది. ఇందుకు ఎన్నికల కోడ్ కంటే ముం దుగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టకపోవడంతో సీఎం సొంత జిల్లాలో ఉచిత విద్యుత్ అమలు కోడ్ ముగిసే వరకు ఆగను�
ఊర కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఫత్తేపూర్ మైస మ్మ ఆలయ సమీపంలో ఉన్న అడవిలో గురువారం చోటు చేసుకున్నది. ఫారెస్ట్ అధికారుల కథనం మేరకు.. అడవిలో కొంత కాలంగా జింకల
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థి ఎవరన్నది జోరుగా చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన, పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి సాగు డేంజర్లో పడింది.. వర్షాభావం వెంటాడుతున్నా ఆశతో సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.. రోజురోజుకు అడుగంటుతున్న జలశయాలతో రైతులు కుదేలవుతున్నా రు.. పంటల
రేషన్ దుకాణంలో ప్లాస్టిక్ బియ్యాన్ని పోలిన రైస్ మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రే పాయి. నవాబ్పేట మండలం లోకిరేవు గ్రా మానికి రెండ్రోజుల కిందట పౌరసరఫరాల శాఖ నుంచి రేషన్ బియ్యం వచ్చాయి.
మండలంలోని తూంకుంట గ్రామానికి చెందిన కిష్టమ్మ, కాశన్న కూతురు బోరెల్లి జ్యోతి గణతంత్ర వేడుకల్లో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్నది. ఢిల్లీ శకటోత్సవంలో తెలంగాణ ఐలమ్మ, కొమురంభీం వేషధారణలో..
ఓటరు జాబితలో తప్పులు లేకుండా చూడాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవినాయక్ బీఎల్వోలకు సూ చించారు. ఆదివారం మండలంలోని చౌదర్పల్లిలోని పోలింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరిగిన ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ అంతర్ సర్కిల్ విద్యుత్శాఖ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ ముగిసింది. మొత్తం 13 జట్లు టోర్నీలో పాల్గొనగా.. 160 మందికిపైగా