మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం నుంచి శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్రను ఆదివారం వైభవంగా నిర్వహించారు. కొత్తబస్టాండ్, అశోక్టాకీస్ చౌరస్తా, వన్టౌన్ పోలీస్స్�
ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అధికార పార్టీ ఆశ్చర్యపోయే రీతిలో ఓటర్లు బీఆర్ఎస్కు పట్టం కట్టారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా పాలమూరులో కాంగ్�
సన్న వడ్లకు మార్కెట్లో గిట్టుబాటు కంటే ఎక్కువ ధర లభిస్తున్నా వ్యాపారస్తులు, మార్కెట్ అధికారులు కుమ్మ క్కు అయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వేలాది టన్నుల ధాన్యం అమ్మడానికి రైతులు నానా అ వస్థ�
రాష్ట్రవ్యాప్తంగా శనివారం పలుచోట్ల మోస్తరు వర్షం కురవగా, కొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో వర్షం కురవడంతో రోడ్లపై చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింద�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవా రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గద్వాల మండలం జమ్మిచేడులో ఊరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల పెద్ద �
బీర్ల కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ యువకుడిని వైన్స్ యాజమాన్యం విచ్చలవిడిగా దాడి చేసి కొట్టి చంపింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపి 34 రోజులు అవుతున్నా దాడి చేసిన సదరు దుకాణం యాజమాన్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, ఎన్నిక ల బహిష్కరణలు, పలు చోట్లా ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలక
మహబూబ్నగర్ రూరల్ మండలం పో తన్పల్లి గ్రామంలోని పోలింగ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. కొన్ని రోజులుగా మాజీ స ర్పంచ్, ఎంపీటీసీ వర్గాల మధ్య విభేదాలు ఉండడంతోనే ఘర�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సోమవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ శాంత య్య ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. దివిటిపల్లిలోని అమరరాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్న
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉచి త విద్యుత్ పథకానికి బ్రేక్ పడింది. ఇందుకు ఎన్నికల కోడ్ కంటే ముం దుగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టకపోవడంతో సీఎం సొంత జిల్లాలో ఉచిత విద్యుత్ అమలు కోడ్ ముగిసే వరకు ఆగను�
ఊర కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఫత్తేపూర్ మైస మ్మ ఆలయ సమీపంలో ఉన్న అడవిలో గురువారం చోటు చేసుకున్నది. ఫారెస్ట్ అధికారుల కథనం మేరకు.. అడవిలో కొంత కాలంగా జింకల
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థి ఎవరన్నది జోరుగా చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన, పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగి సాగు డేంజర్లో పడింది.. వర్షాభావం వెంటాడుతున్నా ఆశతో సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారుతున్నది.. రోజురోజుకు అడుగంటుతున్న జలశయాలతో రైతులు కుదేలవుతున్నా రు.. పంటల