జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో అక్టోబర్ 22వ తేదీన అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
కృష్ణమ్మ ప్రతి చుక్క నీటినీ సద్వినియోగం చేసుకొనేందుకు రంగం సిద్ధమవుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం నిర్మిస్తున్న 5 రిజర్వాయర్ల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించే�
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్, కేసీఆర్ కిట్తోపాటు అమ్మఒడితో కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూ పాయలు ఖర్చు కాకుండా గర్భిణులు సర్కారు దవాఖానల్
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు కుంటలకు జలకళ సంతరించుకున్నది. అనేక చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అనేక చెరువుల్లోకి వర్షం నీళ్లు వచ్చి చేరాయి. 24 గంటల్లో �
కూరగాయల ధరలు పేదలకు రోజురోజుకూ అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. పప్పుచారు తింటూ కాలం వెల్లదీ స్తూ కూరగాయల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. జిల్లాకేంద్రంలోని రైతుబజార్ ధరల పట్టిక లో రేట్లు తక్కువగానే ఉన్న
అటవీ శాతాన్ని పెంచాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు కోట్ల మొక్కలను నాటి సంరక్షించడంతో పచ్చదనం పరిఢవిల్లుతు
ధరణి.. సులువుగా స్లాట్ బుకింగ్.. వేగంగా రిజిస్ట్రేషన్కు కేరాఫ్.. ఎవరినీ బతిమిలాడే పరిస్థితి లేదు.. పైసా లంచం ఇచ్చే అవసరం లేదు.. దశాబ్దాల భూ సమస్యలకు చెక్.. భూ రిజిస్ట్రేషన్ల విషయంలో అవినీతిని అంతమొందించ�
స్వరాష్ర్టాన్ని సాధించడంతో టీజీవో లక్ష్యం నెరవేరిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గెజిటెట్ ఉద్యోగులంతా పోరాడాలనే నేపథ్యంలో పుట్టిన సంఘం టీజీవో అన్నారు.
యురేనియం రేడియో యాక్టివిటి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యాలకు అత్యంత ప్రమాదం ఏర్పడుతుందని, పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో! పసి ప్రాయం నుంచే తన అద్బుత ప్రతిభతో అటు క్రీడలతో పాటు చదువుల్లో రికార్డులు తిరుగరాస్తున్న హైదరాబాదీ నైనా జైస్వాల్ మరో ఫీట్ అందుకుంది.