మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా జరిగిన ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ అంతర్ సర్కిల్ విద్యుత్శాఖ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీ ముగిసింది. మొత్తం 13 జట్లు టోర్నీలో పాల్గొనగా.. 160 మందికిపైగా
మహాకవులు పాల్కురికి సోమన, బమ్మెర పోతన, వాల్మీకి మహర్షి నడయాడిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలను మహబూబ్నగర్ జిల్లా వేముల పాఠశాల విద్యార్థులు సోమవారం సందర్శించారు.
నల్లగొండ జిల్లాలో నేటి నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి షూటింగ్బాల్ పోటీలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల విద్యార్థులు అల్తాఫ్, రియాజ్, ఖా జా, ఈశ్వర్, అఫీల్, బాబా, హర్ష, ఇస్మా�
కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనున్నది. మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నియోజకవర�
క్షణాల్లో రిజిస్ట్రేషన్.. నిమిషాల్లో మ్యుటేషన్.. ఇది ధరణి ప్రత్యేకం.. ఇంత మంచి పోర్టల్ను తొలగించి.. పాత పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలపై రైతులు కన్నెర్ర చేస్తున్నార�
అభివృద్ధే తమ అభిమతమని.. డెవలప్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్తామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో, హన్వాడలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భం�
మిషన్ భగీరథ రాకముందే భగీరథ కాలనీకి తాగునీరు అందించామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 22వ వార్డు పరిధిలోని బీకే రెడ్డి కాలనీ, మైత్రినగర్తోపాటు విఘ్నే
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జడ్చర్లలోని బాదేపల్లి పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో నాబార్డు నిధులు రూ.1.87కోట్లతో నిర్మించిన (2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామ�
కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ఖారారు చేయకముందే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ హస్తం పార్టీలో అసంతృప్తి మొదలైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, కాంగ్రెస్ నేత అనిరుధ్రెడ్డి అనుచరగణం రెండు గ్�
మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలో గణేశ్ ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో బుధవారం వినాయ క నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీధు లు వినాయక విగ్రహాలు, భక్తుల తో కోలాహలంగా మారింది. పో లీసుల భారీ బందోబస్తు మ�
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో అక్టోబర్ 22వ తేదీన అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
కృష్ణమ్మ ప్రతి చుక్క నీటినీ సద్వినియోగం చేసుకొనేందుకు రంగం సిద్ధమవుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రస్తుతం నిర్మిస్తున్న 5 రిజర్వాయర్ల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించే�
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్, కేసీఆర్ కిట్తోపాటు అమ్మఒడితో కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూ పాయలు ఖర్చు కాకుండా గర్భిణులు సర్కారు దవాఖానల్
కండ్ల కలక అంటువ్యాధి.. చాలా తేలిగ్గా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంటుంది. కొన్నిరోజుల నుంచి కండ్ల కలక కేసులు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్