ఇటీవల సహజీవనం హత్యలు వెలుగుచూస్తున్నాయి. కొద్దికాలం కిందట ఢిల్లీలో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన ఘటన మరువకముందే.. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకున్నది.
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్యాటరింగ్ కోసం కల్యాణమండపంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న మహిళలను ఎస్యూవీ ఢీకొట్టింది.
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
“గాంధారి మైసమ్మ ఆలయ అభివృద్ధికి తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది. ఇప్పటికే చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవ తీసుకొని రూ.2.10 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో బొక్కలగుట్ట నుంచి ఖ
తెలంగాణ రాష్ర్టానికి ఆవల తొలిసారి నిర్వహించిన బీఆర్ఎస్ సభ సూపర్ హిట్ అయ్యింది. మహారాష్ట్ర లోని నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్ట�
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
Minister Ik Reddy | అందరి సమష్టి కృషితో మహారాష్ట్ర నాదేండ్లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభ విజయవంతమైందని దేవాయదాశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.