ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుటుంబాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయన తల్లితో పాటు భార్య, కుమార్తెను కలిసి ఓదార్చారు. పత్రాచాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత
వాళ్లే లేకపోతే అక్కడ ఒక్క పైసా ఉండదు ఆర్థిక రాజధాని హోదా కోల్పోతుంది తీవ్రంగా మండిపడ్డ అధికార, విపక్ష పార్టీలు మరాఠాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ముంబై, జూలై 30: మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ
నాగ్పూర్, జూలై 24: అమెరికా వెళ్లి పనిచేయాలని ఆ కుర్రాడి చిన్నప్పటి కల. అందుకోసం కోడింగ్లో నైపుణ్యం సాధించాడు. ఎంతగా అంటే ఓ పోటీలో నెగ్గిన మనోడికి సదరు కంపెనీ ఏకంగా ఏడాదికి రూ.33 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం కూ
Eknath Shinde | బరువెక్కిన హృదయంతోనే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
శ్రీశైలంలో 2 క్రస్ట్ గేట్లు, జూరాల,తుంగభద్రలో 10 గేట్ల చొప్పున ఎత్తివేత అన్ని ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో గోదావరి బేసిన్లోనూ పెరిగిన వరద హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నెట్వర్క్, జూలై 23: మహారాష్ట్
TTD | ఛత్రపతి శివాజీ మహరాజ్కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టీటీడీ శనివారం ఒక ప్రకటనలో ఖండించింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల విగ్రహా�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉ�
Maharashtra Crisis | శివసేనను చీలి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఉద్ధవ్ పార్టీని కాపాడుకునేందుకు ఉ�
రూ . 100 కోట్లు చెల్లిస్తే మహారాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పుణె, జూలై 19: ఛార్జింగ్ పెట్టిన సమయంలో రేగిన అగ్నిప్రమాదంలో ఏడు ఎలక్ట్రిక్ బైక్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో పుణెలోని ఓ బైక్ షోరూంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్
అమరావతి : మహారాష్ట్ర అమరావతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఎస్యూవీ ఆ తర్వాత.. వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డట్లు పోలీ�
ముంబై : మహారాష్ట్రలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఇటీవల ఆ పార్టీని వరుసగా పలువురు నేతలు వీడుతూ వస్తున్నారు. తాజాగా మాజీ ప్రతిపక్షనేత, మాజీ మంత్రి రాందాస్ కదమ్ పార్టీకి రాజీ�