Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. ముంబైలోని కండివాలీ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు కాల్పులకు
తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు 60 నుంచి 70 కిలోమీటర్ల లోపలా కూడా ప్రజలు ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర పథకాలపై పొరుగు రాష్ర్టాల ప్రజలు ఏమనుకుంటున్నారు? సీఎం కేసీ�
తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్రలో సామాన్య ప్రజల మనోగతం ఇది. ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని పలుకరించినా.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశంలో సుస్థిర �
‘దేశంలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి గాడి తప్పుతున్నది. పౌరులకు ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రైవేటు బాట పడుతున్నది. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్కు ఉన్నది.
దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గట్కోపర్ ప్రాంతం అది. ఆ రహదారిపై ఆటోలు, ఇతర వాహనాలు వేగంగా కదులుతున్నాయి. స్కూల్ పిల్లలు, ప్రయాణికులతో రద్దీగా ఉంది ఆ దారి. అంతలోనే ఓ కారు అతి
Heroin Seized | హారాష్ట్ర రాజధాని ముంబైలోని నవశేవ పోర్ట్లో పెద్ద ఎత్తున హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 టన్నుల కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుకున్న
దక్షత, దార్శనికత కలిగిన.. సమర్థుడై.. చేయాలన్న తపన ఉన్న నేత పాలకుడైతే ఎంతటి తీవ్రమైన సమస్య అయినా ఎలా పరిష్కారమవుతుందో.. తెలంగాణలో మారిపోయిన వ్యవసాయ ముఖచిత్రాన్ని.. అన్నదాతల కండ్లల్లో ఆనందబాష్పాలే చెప్తాయి.
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు వ్యవహారం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ పెద్దలకూ దీని సెగ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Miscreants Fired | మహారాష్ట్రలోని థానేలో శనివారం ఓ కాంట్రాక్టర్పై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటనలో సదరు కాంట్రాక్టర్ తృటిలో తప్పించుకున్నాడు. శనివారం