పెద్ద పులులు తోడు కోసం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి అడుగు పెడుతున్నాయి. అక్కడి ఆవాసాల్లో ఒత్తిడితోపాటు తిండి, గూడు, తోడు దొరక్క ఇటువైపు వస్తుండటంతో రాష్ర్టానికి పులుల రాక పెరిగి�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోకి పక్క రాష్ర్టాలనుంచి చేరికలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన పలువురు ప
Maharashtra | ఓ ఎనిమిది మంది క్రూరమృగాల్లా విరుచుకుపడ్డారు. కామంతో చెలరేగిపోయారు. 16 ఏండ్ల అమ్మాయిపై 12 గంటల పాటు అత్యాచారం చేశారు. ఈ అత్యంత దారుణ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింద�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దును ఆనుకొని ఉండే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా ప్రజలు పులుల దాడులతో గజగజ వణికిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడగా, జిల్లావ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్ప�
ఉన్నది ఒకటే ఇల్లు.. కానీ, కిచెన్ తెలంగాణలో, బెడ్రూం మహారాష్ట్రలో ఉంటాయి. అదెలా సాధ్యం అనుకొంటున్నారా? అయితే, మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహాజార్గూడకు వెళ్లాల్సిందే.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్ వల్ల మహారాష్ట్రలోని కేవలం 12 గ్రామాలకే ముంపు పొంచి ఉన్నదని, ఇప్పటికే ఆ రాష్ట్రప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించిందని కేంద్రం పార్లమెంట్ వేదికగా వెల్లడించింద
Maharashtra | ఓ వృద్ధుడు అందరూ చూస్తుండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న ఓ బస్సు వెనుకాల టైర్ల కింద తల పెట్టి తనువు చాలించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న
‘దేశంలోని సగానికి పైగా రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నాం. ప్రతీ ఇద్దరు భారతీయుల్లో ఒకరి మద్దతు మాకే ఉన్నది’ అంటూ పొద్దున లేచింది మొదలు.. బీజేపీ నేతలు గప్పాలు కొట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది.