ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్ మండలాల్లో గల పిప్పల్కోటి, గొల్లగఢ్, నిపాని, గుంజాల, తాంసి(కే), చనాక, రాంగనర్, హత్తిఘాట్ అటవీ ప్రాంతాల్లో 22 రోజులుగా పులితోపాటు దాని మూడు పిల్లలు కూడా సంచరిస్తున్న�
విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ పోరుకు సౌరాష్ట్ర, మహారాష్ట్ర చేరుకున్నాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్స్లో సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై, మహారాష్ట్ర 12 పరుగులతో అస్సాంపై విజయాలు నమోదు చేశాయి.
Baba Ramdev | మహిళల వస్త్రధారణపై తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. మహారాష్ట్రలోని థాణెలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ని�
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మండలంలోని సుంపుటం గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అత
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రైతులకు లాభసాటిగా మారడంతో పాటు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి చేయూతనందిస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలో ఏటా సాగు విస్తీర్�
Instagram | ఇన్స్టాగ్రామ్లో ఓ బాలుడు పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పోస్టే అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుకు కారణం అయ్యింది కూడా. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పూణె�
Nashik | మహారాష్ట్రలోని నాసిక్లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై దీని తీవ్రత 3.6గా