గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక�
Eknath Shinde | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు.
మహారాష్ట్రలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూల
హైదరాబాద్ : ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు ఉండటం ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఇష్టం లేదని రాష్ట్ర పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు త�
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయవచ్చన్న ఊహాగాన
మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘోరం సాంగ్లీ, జూన్ 20: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. మహిసాల్ పట్టణంలో ఇంట్లోనే ఒక దగ్గర ముగ్గురి మృతదేహాలు, మరో చోట ఆరుగురి మృత
ముంబై : మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలోని మహైసాల్ గ్రామంలోని ఓ ఇంట్లో మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు మృత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 4,255 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 12 తర్వాత ఆ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు ఈ స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారి. దీంతో మహారాష్ట్రలో యాక్ట
నాగ్పూర్ : ఓ వ్యక్తి నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. కానీ ఆయన కోరుకున్న నగదు కంటే ఐదు రెట్లు అధికంగా నగదు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. మళ్లీ అదే ప్రయత�
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరు బెయిల్ షరతులను ఉల్లంఘించారని, బెయిల్ను రద్దు చేయాలని ఆరోపిస్తూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హనుమ
ముంబై : బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ బుధవారం భీవండి పోలీసుల ఎదుట హాజరుకాలేదు. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్కు నోటీసులు జారీ చ
ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్లో దొరికేస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని కొంత మంది చెడు పనులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా మహరాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో ఒక దొంగతనం జరిగింది. ఇంటికి కన్నం వేసిన దొంగ.. �