మహారాష్ట్రలో భార్యా బాధితుల ఆందోళన పురుషుల కోసం చట్టం తేవాలని డిమాండ్ ఔరంగాబాద్, జూన్ 14: ఇంట్లో తమకు చుక్కలు చూపించే భార్యలు మళ్లీ జీవిత భాగస్వాములుగా రావద్దని కొందరు పురుషులు మహారాష్ట్రలో ఆందోళనకు �
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పది రోజుల్లోనే 241 శాతం కేసులు పెరిగాయి. జూన్ 3న 5,127 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య నేటికి 17,480కి చేరింది. ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఈ ఏడాది మే న
‘ఈడీని నియంత్రించే అధికారాన్ని రెండు రోజుల పాటు మాకు అప్పగిస్తే బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా భయపడి శివసేనకే ఓటేస్తారు’ అని పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవల రా
95 నుంచి 92కు పడిపోయిన సీట్లు న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఏకగ్రీవాలతో పాటు తాజాగా విడుదలైన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఎగువసభలో కమలదళం బలం 95 నుంచి 92కు పడిపోయింది.
ముంబై : మహారాష్ట్రలో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎంవీఏ కూటమి మూడు, విపక్ష బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. క్రమంలో ఎన్నికల ఫలితాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ �
MIM | శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది. తమ బద్ధ విరోధిని ఓడించడానికి మరో పార్టీతో జట్టుకడతాయి పొలిటికల్ పార్టీలు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఎ
ముంబై : దేశంలో ఏం జరిగినా దానికి బీజేపీనే బాధ్యత వహించాలని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్ఖైదా దేశంలో పలు ప్రాంతాల్లో దాడ�
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులకు ముంబై కోర్టు జలక్ ఇచ్చింది. అరెస్టు అయిన మాజీ మంత్రులు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్లు .. శుక్రవారం జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయరాద�
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. బుధవారం కొత్తగా 2,701 కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య. సోమవారం (1,036) కంటే మంగళవారం కేసుల నమోదు 80 శాతంపైగా ఉంది. 1,881 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవ
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రవిరాణా దంపతుల కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో ఈ నెల 16న విచారణ జరుగనున్నది. ఇద్దరు నేతలు ఇవాళ బోరువాలి కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. వ్యక్తిగత హాజరు ను
ముంబై : మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అసంపూర్తిగా చార్జిషీట్ దాఖలు చేసిందంటూ ఆయన కోర్టుకు వెళ్లారు. అవినీతి కేసులో ఎన్సీపీ నేత దేశ్ముఖ్�
NHAI | నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని ఐదు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్పేరుతో ఉన్న రికార్డున�
ఓ పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి చేసింది. అయితే చిరుత దాడి నుంచి కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ విఫలమైంది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ముంగ్సరి గ్రామంలోని ఓ ఇంటి ప్రహరీ గోడప�