మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదల నేపధ్యంలో రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి ఢిల్లీ వాసులే కారణమని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి నాగ�
Salman Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను రెట్టింపు చేసింది. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్లను చంపుతామంటూ ఆదివారం బెదిరింపు లేఖలు వచ్చాయి.
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ నెల ప్రారంభం నుంచి రోజుకు వెయ్యికిపైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం 1,357 కొత్త కేసులు రికార్డవగా.. ఒకరు వైరస్తో మృతి చెందారు. కేసులు భ
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనం తర్వగా కరోనా పరీక్షలు చేసు�
మాస్కు ధరించాలి.. గుంపులుగా తీరగొద్దు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయండి దవాఖానలన్నీ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు మంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద
కన్న పిల్లల్ని బావిలోకి తోసేసిన తల్లి మృత్యు ఒడిలోకి ఆరుగురు చిన్నారులు ఆ తర్వాత తానూ ఆత్మహత్యా యత్నం.. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలో దారుణం ముంబై, మే 31: ముక్కు పచ్చలారని చిన్నారులు వాళ్లు.. తల్లి కొంగుచాట
ముంబై: ఓ తల్లి తన ఆరు మంది పిల్లల్ని చంపుకున్నది. ఇంట్లో రగిలిన గొడవతో ఆమె తన సంతానాన్ని కడతేర్చింది. బావిలో పడేసి ఆ పిల్లల ప్రాణాలు తీసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదు మంది అమ్మాయిల�
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. నలుగురికి బీ.ఏ.4, ముగ్గురికి బీ.ఏ.5 వేరియంట్లు సోకినట్టు అధికారులు గుర్తించారు. వారందరికీ కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే చికిత్స
మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన మరో నాయకుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టంది. మనీ ల్యాండరింగ్ కేసులో మంత్రి అనిల్ పరాబ్ సహా పలువురి ఇండ్లు, కార్యాలయాల�
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామంటూ చేస్తామంటూ బెదిరింపులకు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీకు రాజకీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంటచేసుకోవాలని సుప్రీయాను ఉద్దేశిస్త�
దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న 'ప్రపంచ ఆర్థిక సదస్సు-2022' సందర్భంగా మంత్రి కేటీఆర్ను మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే తెలంగాణ పెవిలియన్లో మంగళవారం కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి ప�
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా సోమవారం లోక్సభలోని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. హనుమాన్ చాలీసాకు సంబంధించి వివాదం నేపథ్యంలో ముంబైలోని ఖార్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ తర్వాత అరెస్�