దీపం ఎక్కడున్నా ఆ వెలుగు దశదిశలా వ్యాపిస్తుంది. ఉన్నత వ్యక్తుల ధర్మ కార్యాచరణ కూడా ఇదే రీతిలో నలుచెరగులా వెలుగొందుతుంది అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ఇతర రాష్ర్టాల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గట్కోపర్ ప్రాంతం అది. ఆ రహదారిపై ఆటోలు, ఇతర వాహనాలు వేగంగా కదులుతున్నాయి. స్కూల్ పిల్లలు, ప్రయాణికులతో రద్దీగా ఉంది ఆ దారి. అంతలోనే ఓ కారు అతి
Heroin Seized | హారాష్ట్ర రాజధాని ముంబైలోని నవశేవ పోర్ట్లో పెద్ద ఎత్తున హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 టన్నుల కంటైనర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పట్టుకున్న
దక్షత, దార్శనికత కలిగిన.. సమర్థుడై.. చేయాలన్న తపన ఉన్న నేత పాలకుడైతే ఎంతటి తీవ్రమైన సమస్య అయినా ఎలా పరిష్కారమవుతుందో.. తెలంగాణలో మారిపోయిన వ్యవసాయ ముఖచిత్రాన్ని.. అన్నదాతల కండ్లల్లో ఆనందబాష్పాలే చెప్తాయి.
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు వ్యవహారం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ పెద్దలకూ దీని సెగ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Miscreants Fired | మహారాష్ట్రలోని థానేలో శనివారం ఓ కాంట్రాక్టర్పై గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయితే, ఈ ఘటనలో సదరు కాంట్రాక్టర్ తృటిలో తప్పించుకున్నాడు. శనివారం
Johnson's Baby Powder:జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్ర�
4 రాష్ర్టాల్లో 29 మంది మృతి ఒక్క మహారాష్ట్రలోనే 19 మంది మృత్యువాత న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనం అట్టహాసంగా జరిగింది. అయితే పలుచోట్ల అపశ్రుతి చోటుచేసుకున్నది. నాలుగు రాష్ర్టాల్లో 29
ముంబై : ఓ వృద్ధురాలు పొద్దున్నే ఇంట్లో పూజలు చేస్తూ.. శ్లోకాలు పఠిస్తోంది. అదే సమయంలో కోడలు కూడా టీవీలో ఓ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చూస్తూ.. సౌండ్ పెంచింది. కోపంగించుకున్న ఏయ్ కోడలు పిల్ల.. కాస్
బీజేపీ ముఖ్యమంత్రులకు తగ్గుతున్న ప్రజాదరణ ఆయా రాష్ర్టాల్లో పరిపాలనపై ప్రజానీకానికి పెరిగిన అసంతృప్తి ద్వితీయశ్రేణి నేతల్లో ఆందోళన (ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరోసార
ముంబై : మద్యానికి బానిసైన ఓ భర్త నిత్యం తన భార్యతో గొడవపడేవాడు. ఎప్పటి మాదిరిగానే పీకల దాకా మద్యం సేవించి వచ్చాడు. తనకు బిర్యానీ వండలేదనే కోపంతో భార్యపై దాడి చేసి చంపాడు. ఈ ఘటన మహారాష్ట