మహారాష్ట్ర : అమరావతి ఎంపీ నవనీత్ రాణా గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని బోరివాలి కోర్టు విడుదల చేయాలని ఆదేశించడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. నవనీత్తో పాటు ఆమె భర్త రాణాకు సైతం కోర్టు బుధవా
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసినా కంపెనీ సరిగ్గా స్పందించలేదని మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే ఆ స్కూటర్ను గాడిదకు కట్టేసి సోమ
ముంబై : ప్రస్తుతం ఇంధన ధరలు మంటపుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర థానే ఘోడ్బందర్ రోడ్లోని ఓ పెట్రోల్ పంప్ వినియో
హనుమాన్ చాలీసా పఠనం మహారాష్ట్రను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ, నవ నిర్మాణ్ సేన డ�
Peddapalli | పెద్దపల్లి (Peddapalli) మండలంలోని పెద్దకలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దకలువ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీని ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన లాతూర్ – అంబోజోగై హైవేపై పై నంద్గావ్ ఫాటా వ�
ముంబై: మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మతపరమైన జెండాల తొలగింపు నేపథ్యంలో రెండు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి ఆందోళనకారు�
ముంబై: మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 127 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారంతో పోల్చితే అదనంగా 30 కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంల�
నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
ముంబై : ఉదయం అల్పాహారం నిమిత్తం ఓ మహిళ కిచిడి వండింది. అయితే అందులో కాస్త ఉప్పు ఎక్కువైంది. అల్పాహారంలో ఉప్పు ఎక్కువైందని ఆగ్రహంతో ఉన్న భర్త.. భార్యను చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర థానే జిల్లా�
కాళేశ్వరం, ఏప్రిల్ 14: ప్రాణహిత నది పుష్కరాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జున గుట్ట, వేమనపల్లి ఘాట్లకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో ర