Eknath Shinde | బరువెక్కిన హృదయంతోనే శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టామని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
శ్రీశైలంలో 2 క్రస్ట్ గేట్లు, జూరాల,తుంగభద్రలో 10 గేట్ల చొప్పున ఎత్తివేత అన్ని ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్ఫ్లో గోదావరి బేసిన్లోనూ పెరిగిన వరద హైదరాబాద్, నమస్తే తెలంగాణ/ నెట్వర్క్, జూలై 23: మహారాష్ట్
TTD | ఛత్రపతి శివాజీ మహరాజ్కు అవమానం జరిగినట్లు ఓ భక్తుడు వీడియో క్లిప్ ద్వారా ఆరోపించడాన్ని టీటీడీ శనివారం ఒక ప్రకటనలో ఖండించింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల విగ్రహా�
ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉ�
Maharashtra Crisis | శివసేనను చీలి.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాది ప్రభుత్వాన్ని కూల్చిన ఏక్నాథ్ షిండే ప్రస్తుతం పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఉద్ధవ్ పార్టీని కాపాడుకునేందుకు ఉ�
రూ . 100 కోట్లు చెల్లిస్తే మహారాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇప్పిస్తామని ఓ ఎమ్మెల్యేను మోసగించేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పుణె, జూలై 19: ఛార్జింగ్ పెట్టిన సమయంలో రేగిన అగ్నిప్రమాదంలో ఏడు ఎలక్ట్రిక్ బైక్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మహారాష్ట్రలో పుణెలోని ఓ బైక్ షోరూంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్
అమరావతి : మహారాష్ట్ర అమరావతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఎస్యూవీ ఆ తర్వాత.. వంతెనపై నుంచి కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒకరు గాయపడ్డట్లు పోలీ�
ముంబై : మహారాష్ట్రలో ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన పార్టీకి కష్టాలు తప్పడం లేదు. ఇటీవల ఆ పార్టీని వరుసగా పలువురు నేతలు వీడుతూ వస్తున్నారు. తాజాగా మాజీ ప్రతిపక్షనేత, మాజీ మంత్రి రాందాస్ కదమ్ పార్టీకి రాజీ�
ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న బీజేపీ మాజీ నేత ఆశిష్ దేశ్ముఖ్ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో దేశాన్ని 75 రాష్ర్టాలుగా విభజించాలని కోరుతూ ప్రధాని మోదీకి తా�
ముంబై : మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రేను కలిశారు. దాదర్లోని రాజ్ఠాక్రే నివాసంలో ఇద్దరు గంటన్నరపాటు
గుజరాత్లో 14, మహాలో ఆరుగురు మృతి ఒడిశాలోని 16 జిల్లాల్లో భారీవానలు న్యూఢిల్లీ, జూలై 13: పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గుజరాత్లో గత 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడ�
హైదరాబాద్ : ఒమన్ సముద్ర తీరంలో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. రాకసి అలలు తండ్రి, ఇద్దరు పిల్లలను మింగేశాయి. ఆ ముగ్గురి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, తండ్�