ఒక పిల్లి చేసిన పని వల్ల 60 వేల మందికిపైగా ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి కరెంటు సరఫరా చేసే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఎక్�
CM KCR | దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
CM KCR | సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కుటుంబ సమేతంగా జై అంబే మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హారతి కార్యక్రమంలో ప
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని.. కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు.
పుణె : గణనాథుడి పట్ల తమకున్న భక్తిని రైతులు చాటుకున్నారు. గణేషుడి విగ్రహ అలంకరణకు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను రైతులు విరాళంగా ఇచ్చారు. పుణెలోని దగ్దసేత్ హల్వాయి గణపతి టెంపుల్లో 2 వేల కి
గతంలో ఓ పెద్దమనిషి నేను నిద్రపోను.. పోనివ్వను అని డంబాలు పోయేవాడు. ఆ సంగతేమోగానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అసలే నిద్రపోకుండా పనిచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారట.
లాతూర్: సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి మహా అయితే రెండు, మూడు సార్లు పాటుకాటుకు గురయ్యే అవకాశం ఉన్నది. కానీ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఔసా పట్టణానికి చెందిన ఒకతను గత 15 ఏండ్లలో 500 కంటే ఎక్కువసార్లు పాటుకాటు�
వ్యవసాయ అభివృద్ధికి జైన్ సంస్థ కృషి అద్భుతమని మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. మహారాష్ట్రలో అతి తక్కువ వర్షపాతం(544మి.మీ.) ఉన్న జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి సంస్థ చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించ�
ముంబయి : గాన కోకిల లతా దీనానాథ్ మంగేష్కర్ పేరిట ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజియాన్ని నెలకొల్పనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం రూ.100కోట్ల బడ్జెట్ను కేటాయించింది
భారతదేశవ్యాప్తంగా హోలీని ప్రజలంతా ఆనందంగా జరుపుకుంటారు. హోలీ అంటే రంగుల పండుగ లేదా వసంతోత్సవం. రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా ఈ పండుగను నిర్వహించుకుంటాం. ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో, ఫిబ్రవ
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ బెయిల్ పిటిషన్ను పీఎంఎల్ఏ కోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పా�
రైల్వే స్టేషన్లో ఒంటరిగా దొరికిన ఒక పిల్లాడు.. ఆరేళ్ల తర్వాత తల్లిని కలిసేందుకు ఆధార్ కార్డు ఉపయోగపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో 2016 అక్టోబరు 21న ఒక బాలుడు ఒ�