CM KCR Maharashtra Tour | కేంద్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన లక్ష్య సాధన ద�
ముంబై : దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించాం. దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించాం.. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇది.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని
CM KCR | సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసానికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో ఇరువురు నేతలు భేటీ కానున్నార�
హైదరాబాద్: బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో సీఎ�
CM KCR | కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలువనున్నారు.
ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేనకు చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్, కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై శనివారం మండిపడ్డారు. శివసేన జాతకం తన వద్ద ఉందని ఆయన బెదిరిస్తున్నారని విమర్శించారు. అయితే ఇలాంటి బెదిర�
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ర్టాల హక్కుల కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అద్భుత పోరాటం చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. కేసీఆర్కు సంపూర్ణ మద్దతు �
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర పర్యటన ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వ�
Maharashtra | మహారాష్ట్రలోని (Maharashtra) వషీమ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జిల్లాలోని సెలుబజార్ సమీపంలో ట్రాక్టర్ను వ్యాన్ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే
ముంబై : మరి కొద్ది రోజుల్లో బీజేపీకి చెందిన అరడజను మంది నాయకులు కటకటాల్లోకి వెళ్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ నేతల పేర్లు వెల్�