ముంబై : ఒకమ్మాయి పెట్టిన వాట్సాప్ స్టేటస్ తన తల్లి ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఫిబ్రవరి 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. శివాజీనగర్ ఏరియా�
అహ్మద్నగర్: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాలనుకున్న ఆమరణ దీక్షను సామాజిక కార్యకర్త అన్నా హజారే నిలిపివేశారు. ఆ రాష్ట్ర మద్యం పాలసీకి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్ష చేయ
Palghar | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో (Palghar) ఘోరం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 17 ఏండ్ల బాలికపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉపాధి కల్పిస్తామని
Crime News | మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా ఈ చిత్ర డైలాగులు, డ్యాన్సులు చాలా పాపులర్ అయ్యాయి కూడా
Bhiwandi | మహారాష్ట్రలోని థానెలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. మంగళవారం రాత్రి నిజాంమపురా ప్రాంతంలో భివండి (Bhiwandi) పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ముంబై: సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు అనుతించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలను మద్యం మాన్పించే �
Lata Mangeshkar | లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) అభిమానులకు శుభవార్త. ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు.
Maharashtra | మహారాష్ట్రలో (Maharashtra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలాలోని షీలత్నే వద్ద పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే
ముంబై: మహారాష్ట్రలో రోజువారీ కరోనా మరణాలు మూడు నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 103 మంది కరోనాతో చనిపోయారు. గత ఏడాది అక్టోబర్ 6 తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొ�
Maharashtra Covid Cases | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 25,425 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు పెరిగింది. ఒకే రోజు 42 మరణాలు