ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. తిరుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తన వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయవచ్చన్న ఊహాగాన
మహారాష్ట్రలోని సాంగ్లీలో ఘోరం సాంగ్లీ, జూన్ 20: మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చనిపోయారు. మహిసాల్ పట్టణంలో ఇంట్లోనే ఒక దగ్గర ముగ్గురి మృతదేహాలు, మరో చోట ఆరుగురి మృత
ముంబై : మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో 9 మృతదేహాలు లభ్యమయ్యాయి. ముంబైకి 350 కిలోమీటర్ల దూరంలోని మహైసాల్ గ్రామంలోని ఓ ఇంట్లో మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మూడు మృత�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 4,255 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 12 తర్వాత ఆ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు ఈ స్థాయిలో పెరుగడం ఇదే తొలిసారి. దీంతో మహారాష్ట్రలో యాక్ట
నాగ్పూర్ : ఓ వ్యక్తి నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లాడు. కానీ ఆయన కోరుకున్న నగదు కంటే ఐదు రెట్లు అధికంగా నగదు విత్ డ్రా అయింది. దీంతో ఆశ్చర్యపోయిన సదరు వ్యక్తి.. మళ్లీ అదే ప్రయత�
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరు బెయిల్ షరతులను ఉల్లంఘించారని, బెయిల్ను రద్దు చేయాలని ఆరోపిస్తూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హనుమ
ముంబై : బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ బుధవారం భీవండి పోలీసుల ఎదుట హాజరుకాలేదు. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు నుపుర్ శర్మతో పాటు నవీన్ జిందాల్కు నోటీసులు జారీ చ
ప్రస్తుతం మనం ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్లో దొరికేస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని కొంత మంది చెడు పనులకు ఉపయోగిస్తున్నారు. తాజాగా మహరాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతంలో ఒక దొంగతనం జరిగింది. ఇంటికి కన్నం వేసిన దొంగ.. �
మహారాష్ట్రలో భార్యా బాధితుల ఆందోళన పురుషుల కోసం చట్టం తేవాలని డిమాండ్ ఔరంగాబాద్, జూన్ 14: ఇంట్లో తమకు చుక్కలు చూపించే భార్యలు మళ్లీ జీవిత భాగస్వాములుగా రావద్దని కొందరు పురుషులు మహారాష్ట్రలో ఆందోళనకు �
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయంటారు. కానీ కొందరికి పెళ్లి వల్ల కష్టాలే మిగుల్తాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఇలా కేవలం ఆడవాళ్లకే కాదు. కొంతమంది భర్తలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అదిగో అలాంటి �
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పది రోజుల్లోనే 241 శాతం కేసులు పెరిగాయి. జూన్ 3న 5,127 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య నేటికి 17,480కి చేరింది. ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఈ ఏడాది మే న
‘ఈడీని నియంత్రించే అధికారాన్ని రెండు రోజుల పాటు మాకు అప్పగిస్తే బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా భయపడి శివసేనకే ఓటేస్తారు’ అని పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవల రా
95 నుంచి 92కు పడిపోయిన సీట్లు న్యూఢిల్లీ, జూన్ 11: రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఏకగ్రీవాలతో పాటు తాజాగా విడుదలైన ఫలితాల తర్వాత పార్లమెంట్ ఎగువసభలో కమలదళం బలం 95 నుంచి 92కు పడిపోయింది.