ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. బుధవారం కొత్తగా 2,701 కేసులు నమోదయ్యాయి. నాలుగు నెలల్లో ఇదే అత్యధిక సంఖ్య. సోమవారం (1,036) కంటే మంగళవారం కేసుల నమోదు 80 శాతంపైగా ఉంది. 1,881 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవ
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రవిరాణా దంపతుల కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో ఈ నెల 16న విచారణ జరుగనున్నది. ఇద్దరు నేతలు ఇవాళ బోరువాలి కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. వ్యక్తిగత హాజరు ను
ముంబై : మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ బుధవారం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అసంపూర్తిగా చార్జిషీట్ దాఖలు చేసిందంటూ ఆయన కోర్టుకు వెళ్లారు. అవినీతి కేసులో ఎన్సీపీ నేత దేశ్ముఖ్�
NHAI | నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని ఐదు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్పేరుతో ఉన్న రికార్డున�
ఓ పెంపుడు కుక్కపై చిరుత పులి దాడి చేసింది. అయితే చిరుత దాడి నుంచి కుక్క తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కానీ విఫలమైంది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ముంగ్సరి గ్రామంలోని ఓ ఇంటి ప్రహరీ గోడప�
మహారాష్ట్రలో కొవిడ్-19 కేసుల పెరుగుదల నేపధ్యంలో రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి ఢిల్లీ వాసులే కారణమని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి నాగ�
Salman Khan | బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను రెట్టింపు చేసింది. సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్లను చంపుతామంటూ ఆదివారం బెదిరింపు లేఖలు వచ్చాయి.
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ నెల ప్రారంభం నుంచి రోజుకు వెయ్యికిపైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం 1,357 కొత్త కేసులు రికార్డవగా.. ఒకరు వైరస్తో మృతి చెందారు. కేసులు భ
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనం తర్వగా కరోనా పరీక్షలు చేసు�
మాస్కు ధరించాలి.. గుంపులుగా తీరగొద్దు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయండి దవాఖానలన్నీ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు మంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద
కన్న పిల్లల్ని బావిలోకి తోసేసిన తల్లి మృత్యు ఒడిలోకి ఆరుగురు చిన్నారులు ఆ తర్వాత తానూ ఆత్మహత్యా యత్నం.. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలో దారుణం ముంబై, మే 31: ముక్కు పచ్చలారని చిన్నారులు వాళ్లు.. తల్లి కొంగుచాట
ముంబై: ఓ తల్లి తన ఆరు మంది పిల్లల్ని చంపుకున్నది. ఇంట్లో రగిలిన గొడవతో ఆమె తన సంతానాన్ని కడతేర్చింది. బావిలో పడేసి ఆ పిల్లల ప్రాణాలు తీసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదు మంది అమ్మాయిల�
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. నలుగురికి బీ.ఏ.4, ముగ్గురికి బీ.ఏ.5 వేరియంట్లు సోకినట్టు అధికారులు గుర్తించారు. వారందరికీ కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే చికిత్స