Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
ముంబై: వై ఐ కిల్డ్ గాంధీ సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంతో పాటు ఓటీటీ ఫార్మాట్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డకోవాలని ఆ పార్ట�
Crime News | గాలిపటాల సీజన్ వచ్చిందంటే చాలు ‘మాంజా’ ప్రమాదాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మరోసారి అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి నాగ్పూర్లో
ముంబై : మహారాష్ట్రలో దారుణం జరిగింది. విడిగా ఉంటోందనే కోపంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు సురేష్ జింగ్రీ, ఆయన భార్య నె�
ముంబై: మహరాష్ట్రలో కరోనా కేసుల రోజువారీ నమోదు 40 వేలకుపైగానే కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 41,327 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,65,346కు చేరింది. ప్రస్తుతం 21,98,414 మంది కరోనా రోగులు హోమ్ �
Abortion | అక్రమ అబార్షన్ కేసు విచారణ కోసం పోలీసులు దవాఖానకు వెళ్లారు. అక్కడ క్షుణ్ణంగా పరిశీలించగా మరో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రి ఆవరణలో ఆరు పుర్రెలు, 54 ఎముకలు లభించాయి. అసలు ఆ పుర్రెలు, ఎముకలు ఎవరివి ? అవి �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ టీమ్ 8-2 తేడాతో
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. గత వారం నుంచి 40 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,406 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకుపైగా