ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,160 కరోనా కేసులు, 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా రోగులు మరణించారు. ఒక్క ముంబైలోన�
దహెగాం, జనవరి 2: మహారాష్ట్రలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందిన పెద్దపులికి సంబంధించిన తల కోసం మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెల 25న మహారాష్ట్రలోని మోస�
ముంబై: మహారాష్ట్రలో కొత్తగా 9,170 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య శుక్రవారం కంటే 13 శాతం ఎక్కువ. ఒక్క ముంబైలోనే 6,347 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,225కు పెరిగింది. కాగా, గత 24 �
ముంబై: ఒక చిరుత పిల్ల ఆహారం కోసం వెతుకుతూ పొరపాటున బావిలో పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దానిని వెలికితీసి రక్షించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. చందవాడ్ తాలూకా ప�
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు 50 శాతం మేర పెరిగింది. శుక్రవారం మరో నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 454కు చేరింది. �
Omicron | మహారాష్ట్రను ఒమిక్రాన్ వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. నిన్నటి వరకు ఒక్క మహారాష్ట్రలోనే 450 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక�
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. కరోనా కొత్త వేరియంట్ క్రమంగా దేశం మొత్తం విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 23 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి
Omicron | కరోనా మహమ్మారి మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తున్నది. మొదటి రెండు దశల్లో కరోనాకు కేంద్రబిందువుగా ఉన్న రాష్ట్రం.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు కూడా ప్రధాన కేంద్రంగా మారింది.
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 180 మంది ఒమిక్రాన్ బారినపడటంతో వెయ్యికి చేరువయ్యాయి. దేశంలో మొత్తం 961 ఒమిక్రాన్ కేసులు
Omicron | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి అన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఒమిక్రాన్ వేరియంట్వే ఉంటున్నాయన�
ముంబై : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన రేకెత్తుతోంది. కొత్త స్ట్రెయిన్ ప్రబలుతున్న క్రమంలో నూతన సంవత్సర వేడుకలపై పలు రాష్ట్రాలు నియంత్రణలు విధిస్తున�