బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే తాము ‘గాడిద’లను తరిమికొట్టామంటూ వ్యాఖ్యానించారు. ముంబైలో శనివారం శివసేన పార్టీ నిర�
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు ముంబై సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 18న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠి�
ముంబై : మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం కొనసాగుతున్నది. స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా దంపతులు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిషాత్ను కలిసి మహారాష్ట్ర అధికారులపై ఫిర్యా�
ముంబై : మహారాష్ట్ర స్వరాజ్ ఎక్స్ప్రెస్లోని రైలు వాష్రూమ్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాంద్రా రైలు టెర్మినస్ నుంచి జమ్ముతావికి ఆదివారం బయలుదేరగా.. 20 సంవత్సరాల యువతి ట్రైన్ ఎక్కింది. ఆ తర్వాత ర�
ముంబై: ఒక స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘర్షణలో 19 మంది పోలీసులు గాయపడ్డారు. 12కు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బోయిసర్ పట్టణం పారిశ్రామిక ప్రాంతంలోని ఉక్క కర్మాగా�
మహారాష్ట్ర : అమరావతి ఎంపీ నవనీత్ రాణా గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని బోరివాలి కోర్టు విడుదల చేయాలని ఆదేశించడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. నవనీత్తో పాటు ఆమె భర్త రాణాకు సైతం కోర్టు బుధవా
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసినా కంపెనీ సరిగ్గా స్పందించలేదని మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే ఆ స్కూటర్ను గాడిదకు కట్టేసి సోమ
ముంబై : ప్రస్తుతం ఇంధన ధరలు మంటపుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర థానే ఘోడ్బందర్ రోడ్లోని ఓ పెట్రోల్ పంప్ వినియో
హనుమాన్ చాలీసా పఠనం మహారాష్ట్రను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ, నవ నిర్మాణ్ సేన డ�
Peddapalli | పెద్దపల్లి (Peddapalli) మండలంలోని పెద్దకలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దకలువ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్యూవీని ట్రక్కు ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతి చెందగా.. మరో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన లాతూర్ – అంబోజోగై హైవేపై పై నంద్గావ్ ఫాటా వ�