కన్న పిల్లల్ని బావిలోకి తోసేసిన తల్లి మృత్యు ఒడిలోకి ఆరుగురు చిన్నారులు ఆ తర్వాత తానూ ఆత్మహత్యా యత్నం.. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలో దారుణం ముంబై, మే 31: ముక్కు పచ్చలారని చిన్నారులు వాళ్లు.. తల్లి కొంగుచాట
ముంబై: ఓ తల్లి తన ఆరు మంది పిల్లల్ని చంపుకున్నది. ఇంట్లో రగిలిన గొడవతో ఆమె తన సంతానాన్ని కడతేర్చింది. బావిలో పడేసి ఆ పిల్లల ప్రాణాలు తీసింది. చనిపోయిన ఆరుగురు చిన్నారుల్లో అయిదు మంది అమ్మాయిల�
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వైరస్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. నలుగురికి బీ.ఏ.4, ముగ్గురికి బీ.ఏ.5 వేరియంట్లు సోకినట్టు అధికారులు గుర్తించారు. వారందరికీ కూడా స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఇంట్లోనే చికిత్స
మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీ కూటమికి చెందిన మరో నాయకుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టంది. మనీ ల్యాండరింగ్ కేసులో మంత్రి అనిల్ పరాబ్ సహా పలువురి ఇండ్లు, కార్యాలయాల�
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామంటూ చేస్తామంటూ బెదిరింపులకు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీకు రాజకీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంటచేసుకోవాలని సుప్రీయాను ఉద్దేశిస్త�
దావోస్ (స్విట్జర్లాండ్)లో జరుగుతున్న 'ప్రపంచ ఆర్థిక సదస్సు-2022' సందర్భంగా మంత్రి కేటీఆర్ను మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే తెలంగాణ పెవిలియన్లో మంగళవారం కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి ప�
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా సోమవారం లోక్సభలోని పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరయ్యారు. హనుమాన్ చాలీసాకు సంబంధించి వివాదం నేపథ్యంలో ముంబైలోని ఖార్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ తర్వాత అరెస్�
ముంబై : ఉత్తరప్రదేశ్ జ్ఞాన్వాపి మసీదు వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని పుణే నగరంలో పుణ్యేశ్వర్ ఆలయ భూముల్లో దర్గాలను నిర్మించారని రాజ్థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ పేర్కొంది.
రోడ్డు యాక్సిడెంట్లు చాలా చోట్ల జరుగుతుంటాయి. అందుకే వాహనాలపై వెళ్లేటప్పుడు నిదానంగా వెళ్లాలని చెప్తుంటారు. కానీ కొందరు ఆ మాటలు పట్టించుకోరు ఇష్టం వచ్చినట్లు బైకులు నడుపుతూ తమ ప్రాణాలకే కాకుండా.. ఇతరుల
Chandrapur | మహారాష్ట్రలోని చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రాపూర్-ముల్ రోడ్డుపై అజయ్పూర్
తమ పార్టీ నేత రాజ్ ఠాక్రేకు ఎవరైనా హాని తలపెడితే మహారాష్ట్ర భగ్గుమంటుందని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరిట ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో పోస్టర్ వెలిసింది.
ఔరంగబాద్: మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని మూసివేశారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్ సమీపంలో ఉన్న కుల్దాబాద్లో జౌరంగజేబు సమాధి ఉన్న విషయం తెలిసిందే. అయిదు రోజుల పాటు టూంబ్ను మూసివేస్తున్న�