ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. ఔరంగాబాద్కు చెందిన సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల యువకుడు.. తనకన్నా ఆర�
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ నానా పటోలె అన్నారు.
న్సీపీ అధినేత శరద్ పవార్పై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించాడు ఓ ఎన్సీపీ కార్యకర్త
Corona Cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 2841 కేసులు నమోదవగా, తాజాగా 2,487 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,21,599కు చేరాయి. ఇందులో 4,25,76,815 మంది కోలుకున్నారు. మరో 5,24,214 మంది మరణించగా, 17,692 కేసులు య�
బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు తెంచుకున్నప్పుడే తాము ‘గాడిద’లను తరిమికొట్టామంటూ వ్యాఖ్యానించారు. ముంబైలో శనివారం శివసేన పార్టీ నిర�
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులకు ముంబై సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈ నెల 18న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పఠి�
ముంబై : మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం కొనసాగుతున్నది. స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా దంపతులు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిషాత్ను కలిసి మహారాష్ట్ర అధికారులపై ఫిర్యా�
ముంబై : మహారాష్ట్ర స్వరాజ్ ఎక్స్ప్రెస్లోని రైలు వాష్రూమ్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బాంద్రా రైలు టెర్మినస్ నుంచి జమ్ముతావికి ఆదివారం బయలుదేరగా.. 20 సంవత్సరాల యువతి ట్రైన్ ఎక్కింది. ఆ తర్వాత ర�
ముంబై: ఒక స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘర్షణలో 19 మంది పోలీసులు గాయపడ్డారు. 12కు పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బోయిసర్ పట్టణం పారిశ్రామిక ప్రాంతంలోని ఉక్క కర్మాగా�
మహారాష్ట్ర : అమరావతి ఎంపీ నవనీత్ రాణా గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ముంబైలోని బోరివాలి కోర్టు విడుదల చేయాలని ఆదేశించడంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. నవనీత్తో పాటు ఆమె భర్త రాణాకు సైతం కోర్టు బుధవా
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆగిపోయిందని ఫిర్యాదు చేసినా కంపెనీ సరిగ్గా స్పందించలేదని మహారాష్ట్రలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే ఆ స్కూటర్ను గాడిదకు కట్టేసి సోమ
ముంబై : ప్రస్తుతం ఇంధన ధరలు మంటపుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుడంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర థానే ఘోడ్బందర్ రోడ్లోని ఓ పెట్రోల్ పంప్ వినియో