ముంబై : ఇప్పుడిప్పుడే దేశం కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్నది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న భారత్లో మాత్రం రోజు రోజుకు కొవిడ్ తగ్గుముఖం పడుతున్నది. ఈ క్రమంలో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ తరుణంల�
ముంబై : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఆసుప్రతిలో చేరారు. శనివారం భుజానికి శస్త్ర చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనిల్ దేశ్ముఖ్ గతేడాది నవంబర్లో మానిలా�
నాగ్పూర్ : ప్రియుడి కారణంగా గర్భం దాల్చిన ఓ బాలిక యూట్యూబ్లో వీడియోలు చూసి తనకు తానే అబార్షన్ కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నది. కుటుంబీకులు ఆసుప్రతికి తరలించగా.. చికిత్స పొందుతుండగా.. రంగ
నాసిక్ : మహారాష్ట్రలో రైలు పట్టాలు తప్పింది. ఎల్టీటీ-జయ్నగర్ ఎక్స్ప్రెస్ కొన్ని కోచ్లు ఆదివారం నాసిక్ సమీపంలోని లహవిత్ – దేవ్లాలి మధ్య పట్టాలు తప్పాయి. మధ్యాహ్నం 3.10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుక
ముంబై: ఆసుపత్రిలోని లిఫ్ట్ కూలింది. దీంతో అందులోని 9 మంది వైద్యులు గాయపడ్డారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. న్యూ పన్వెల్ నగరంలోని అమ్లే హాస్పిటల్లో మధ్యాహ్నం ఈ ప్రమాదం సం�
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్తో పాటు మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే, కుందన్ షిండేలను సీబీఐ కస్టడీలోకి తీసుకోనున్నది. అవినీతి కేసులో ముగ్గురిని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారి
ఒక మహిళ దాదాపు ఐదేళ్లుగా ట్యూషన్ టీచర్గా పని చేస్తోంది. ఒక బాలుడు 10-11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 16 ఏళ్లు. ఇటీవల ట్యూషన్ చెప్పేందుకు ఆ ఇంటికి వె�
అమరావతి : వివాహ కార్యక్రమానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కారులో వెళ్తున్న సమయంలో మృత్యురూపంలో వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర అమరావతి జిల్లాలోని న�
ఒక పిల్లి చేసిన పని వల్ల 60 వేల మందికిపైగా ప్రజలు కరెంటు కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. పింప్రి చించ్వాడ్ ప్రాంతానికి కరెంటు సరఫరా చేసే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ ఎక్�
CM KCR | దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
CM KCR | సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. కుటుంబ సమేతంగా జై అంబే మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హారతి కార్యక్రమంలో ప
CM KCR | సీఎం కేసీఆర్ (CM KCR) నేడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన మహలక్ష్మీ అమ్మవారిని.. కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు.
పుణె : గణనాథుడి పట్ల తమకున్న భక్తిని రైతులు చాటుకున్నారు. గణేషుడి విగ్రహ అలంకరణకు 2 వేల కిలోల ద్రాక్ష పండ్లను రైతులు విరాళంగా ఇచ్చారు. పుణెలోని దగ్దసేత్ హల్వాయి గణపతి టెంపుల్లో 2 వేల కి