గతంలో ఓ పెద్దమనిషి నేను నిద్రపోను.. పోనివ్వను అని డంబాలు పోయేవాడు. ఆ సంగతేమోగానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అసలే నిద్రపోకుండా పనిచేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారట.
లాతూర్: సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి మహా అయితే రెండు, మూడు సార్లు పాటుకాటుకు గురయ్యే అవకాశం ఉన్నది. కానీ మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఔసా పట్టణానికి చెందిన ఒకతను గత 15 ఏండ్లలో 500 కంటే ఎక్కువసార్లు పాటుకాటు�
వ్యవసాయ అభివృద్ధికి జైన్ సంస్థ కృషి అద్భుతమని మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. మహారాష్ట్రలో అతి తక్కువ వర్షపాతం(544మి.మీ.) ఉన్న జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి సంస్థ చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించ�
ముంబయి : గాన కోకిల లతా దీనానాథ్ మంగేష్కర్ పేరిట ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ మ్యూజిక్ అండ్ మ్యూజియాన్ని నెలకొల్పనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం రూ.100కోట్ల బడ్జెట్ను కేటాయించింది
భారతదేశవ్యాప్తంగా హోలీని ప్రజలంతా ఆనందంగా జరుపుకుంటారు. హోలీ అంటే రంగుల పండుగ లేదా వసంతోత్సవం. రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా ఈ పండుగను నిర్వహించుకుంటాం. ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో, ఫిబ్రవ
ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ బెయిల్ పిటిషన్ను పీఎంఎల్ఏ కోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పా�
రైల్వే స్టేషన్లో ఒంటరిగా దొరికిన ఒక పిల్లాడు.. ఆరేళ్ల తర్వాత తల్లిని కలిసేందుకు ఆధార్ కార్డు ఉపయోగపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో 2016 అక్టోబరు 21న ఒక బాలుడు ఒ�
మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. గురువారం మహారాష్ట్ర ఉభయసభల సంయుక్త సమావేశంలో ఆయన సభ్యుల నిరసనల మధ్య ప్రసంగాన్ని అర్ధాంతరంగా �
బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి నిప్పులు చెరిగారు. ‘25 ఏండ్లు మేం పాముకు పాలుపోసి పెంచాం. ఇప్పుడది మాపైనే బుస కొడుతున్నది. ఆ పామును ఎలా తొక్కేయాలో మాకు బాగా తెలుసు. మాప
ముంబై : మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు.. మంత్రి నవాబ్ మాలిక్ను పదవి నుంచి తొలగించకుండా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ నేతలు గురువారం నిరసన తెలిపారు. పారరీలో ఉన్న గ్య�
ముంబై : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముంబైలో ఆయన కుటుంబానికి బాంద్రా – కుర్లాలో రూ.200కోట్ల విలువైన ప్లాట్ను ఉన్నట్లు గుర్తి