ముంబై: మహారాష్ట్రలోని వృద్ధాశ్రమంలో 62 మందికి కరోనా సోకింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. థానే జిల్లా భివాండి మండలం సోర్గావ్ గ్రామంలోని ‘మాతోశ్రీ’ వృద్ధాశ్రమంలో 62 మంది�
Thane | కరోనా సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందరినీ వణికిస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు (Thane) వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.
న్యూఢిల్లీ : ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుపై తాను నోరు మెదిపినప్పటి నుంచి తనపై తప్పుడు కేసు బనాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. కొంద�
ముంబై: కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన ప్రియుడికి ఆమె తల్లి సహాయం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. 17 ఏండ్ల బాలిక తల్లిదండ్రులు కొన్నేండ్ల కిందట విడిపోయారు. ఆ బాలిక, తమ్మ�
26/11 Attacks | భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 ముంబై దాడులు జరిగి నేటితో పదమూడేళ్లు అవుతోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు అప్పటి డీఐజీ ఏటీఎస్గా ఉన్న పరమ్ బీర్ సింగ్
Marijuana | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని
Ganja | రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1820 కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని
Crime News | పోలీసుల్లా వేషం వేసుకున్న కొందరు దొంగలు ఒక మహిళను మోసం చేసి, ఆమె బంగారం దొంగిలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. ఆమెను ఆపిన ఈ దొంగలు.. దగ్గరలో ఒక హత్య జరిగిందని చెప్పారు.
ముంబై: పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైన ఒక అభ్యర్థి హైటెక్ చీటింగ్కు పాల్పడ్డాడు. అతడు ధరించిన మాస్క్లో సిమ్కార్డు, మైక్ అమర్చి ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జ�
Maharashtra | మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో ఘోరం జరిగింది. పులి దాడిలో అటవీశాఖ మహిళా ఉద్యోగిని మృతి చెందింది. పులుల గణన కోసం అటవీ సిబ్బంది శనివారం ఉదయం అభయారణ్యంలోకి వెళ్లింది. ఈ