CM KCR | సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసానికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో ఇరువురు నేతలు భేటీ కానున్నార�
హైదరాబాద్: బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో సీఎ�
CM KCR | కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలువనున్నారు.
ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేనకు చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్, కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై శనివారం మండిపడ్డారు. శివసేన జాతకం తన వద్ద ఉందని ఆయన బెదిరిస్తున్నారని విమర్శించారు. అయితే ఇలాంటి బెదిర�
బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రాష్ర్టాల హక్కుల కోసం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అద్భుత పోరాటం చేస్తున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. కేసీఆర్కు సంపూర్ణ మద్దతు �
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర పర్యటన ఖరారు అయింది. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వ�
Maharashtra | మహారాష్ట్రలోని (Maharashtra) వషీమ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జిల్లాలోని సెలుబజార్ సమీపంలో ట్రాక్టర్ను వ్యాన్ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే
ముంబై : మరి కొద్ది రోజుల్లో బీజేపీకి చెందిన అరడజను మంది నాయకులు కటకటాల్లోకి వెళ్తారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ నేతల పేర్లు వెల్�
ముంబై : ఒకమ్మాయి పెట్టిన వాట్సాప్ స్టేటస్ తన తల్లి ప్రాణాలను బలిగొన్నది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఫిబ్రవరి 10న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. శివాజీనగర్ ఏరియా�
అహ్మద్నగర్: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాలనుకున్న ఆమరణ దీక్షను సామాజిక కార్యకర్త అన్నా హజారే నిలిపివేశారు. ఆ రాష్ట్ర మద్యం పాలసీకి వ్యతిరేకంగా అన్నా హజారే దీక్ష చేయ
Palghar | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో (Palghar) ఘోరం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి 17 ఏండ్ల బాలికపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉపాధి కల్పిస్తామని