Lata Mangeshkar | లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) అభిమానులకు శుభవార్త. ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు.
Maharashtra | మహారాష్ట్రలో (Maharashtra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలాలోని షీలత్నే వద్ద పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే
ముంబై: మహారాష్ట్రలో రోజువారీ కరోనా మరణాలు మూడు నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 103 మంది కరోనాతో చనిపోయారు. గత ఏడాది అక్టోబర్ 6 తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొ�
Maharashtra Covid Cases | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 25,425 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు పెరిగింది. ఒకే రోజు 42 మరణాలు
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
ముంబై: వై ఐ కిల్డ్ గాంధీ సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంతో పాటు ఓటీటీ ఫార్మాట్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డకోవాలని ఆ పార్ట�
Crime News | గాలిపటాల సీజన్ వచ్చిందంటే చాలు ‘మాంజా’ ప్రమాదాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మరోసారి అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి నాగ్పూర్లో
ముంబై : మహారాష్ట్రలో దారుణం జరిగింది. విడిగా ఉంటోందనే కోపంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు సురేష్ జింగ్రీ, ఆయన భార్య నె�