Crime News | మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా ఈ చిత్ర డైలాగులు, డ్యాన్సులు చాలా పాపులర్ అయ్యాయి కూడా
Bhiwandi | మహారాష్ట్రలోని థానెలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. మంగళవారం రాత్రి నిజాంమపురా ప్రాంతంలో భివండి (Bhiwandi) పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ముంబై: సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు అనుతించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలను మద్యం మాన్పించే �
Lata Mangeshkar | లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (Lata Mangeshkar) అభిమానులకు శుభవార్త. ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ ప్రకటించారు.
Maharashtra | మహారాష్ట్రలో (Maharashtra) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లోనావాలాలోని షీలత్నే వద్ద పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వేపై కారు ఓ కంటైనర్ను ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే
ముంబై: మహారాష్ట్రలో రోజువారీ కరోనా మరణాలు మూడు నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 103 మంది కరోనాతో చనిపోయారు. గత ఏడాది అక్టోబర్ 6 తర్వాత ఈ స్థాయిలో కరోనా మరణాలు నమోదు కావడం ఇదే తొ�
Maharashtra Covid Cases | మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో 25,425 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,87,397కు పెరిగింది. ఒకే రోజు 42 మరణాలు
Union Health Ministry | మూడు రాష్ట్రాల్లోనే భారీగా కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం గురువారం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర, కేరళలో 3లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయని పేర్కొంది. 11 రాష్ట్రాల్లో కేవలం 50వేలకుపైగ�
ముంబై: వై ఐ కిల్డ్ గాంధీ సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంతో పాటు ఓటీటీ ఫార్మాట్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డకోవాలని ఆ పార్ట�