ముంబై: మహరాష్ట్రలో కరోనా కేసుల రోజువారీ నమోదు 40 వేలకుపైగానే కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 41,327 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,65,346కు చేరింది. ప్రస్తుతం 21,98,414 మంది కరోనా రోగులు హోమ్ �
Abortion | అక్రమ అబార్షన్ కేసు విచారణ కోసం పోలీసులు దవాఖానకు వెళ్లారు. అక్కడ క్షుణ్ణంగా పరిశీలించగా మరో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రి ఆవరణలో ఆరు పుర్రెలు, 54 ఎముకలు లభించాయి. అసలు ఆ పుర్రెలు, ఎముకలు ఎవరివి ? అవి �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న 39వ జాతీయ జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో తెలంగాణ టీమ్ 8-2 తేడాతో
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. గత వారం నుంచి 40 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,406 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకుపైగా
Mumbai Police's worth of 16 crore drugs seized | దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో గురువారం పోలీస్ బృందం భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారుల బృందం 16.100 కిలోల డ్రగ్స్ను సీజ్ చేయగా.. వా�
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వారం చివర్లో కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ అనంతరం మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 46,723 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్
నియమించిన మహారాష్ట్ర ప్రభుత్వం పెన్నా నల్లగొండ జిల్లా నార్కట్పల్లివాసి హైదరాబాద్, జనవరి 11 : తెలంగాణ వ్యక్తికి అరుదైన అవకాశం లభించింది. నల్లగొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన ప్రొఫెసర్ పెన్నా మధుసూద�
ముంబై: వీకెండ్ వల్ల మహారాష్ట్రలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 33,470 మందికి పాజటివ్గా నిర్ధారణ అయ్యింది. ఒక్క ముంబైలోనే 13,648 కరోనా కేసులు నమోదయ్యాయి. వాణిజ్య నగరంలో యాక్టివ్ కేసులు 1,03,862కు చేరగా, ఆసు
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరింతగా విజృంభిస్తున్నది. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. వరుసగా మూడో రోజు కూడా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 44,388 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
Crime News | స్థానికంగా ఒక ప్రముఖ పబ్ ముందు ఒక కారు ఆగి ఉంది. దాన్ని గురువారం కొందరు స్థానికులు చూశారు. ఆ మరుసటి రోజు కూడా ఆ కారు అక్కడే ఉండటం స్థానికులకు అనుమానం కలిగించింది.
ముంబై: మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు కూడా 40 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 41,434 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఒక్క ముంబైలోనే 20,318 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మహారాష్ట్రలో యాక్టివ్�