68 employees positive in CBI's Mumbai office | ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఉద్యోగులకు కరోనా సోకిందని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. కార్యాలయంలో
Omicron | కరోనా పాజిటివ్ వస్తేనే అందరూ భయపడిపోతున్నారు. వెంటనే ఐసొలేషన్లోకి వెళ్లిపోతున్నారు. కానీ ఒక కుటుంబం మాత్రం ఈ నిబంధనలను అసలు పట్టించుకోలేదు. కరోనా వచ్చిందని తెలిసిన తర్వాత
Lesbian Couple | ఈరోజుల్లో గే, లెస్బియన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. భారత్లో గే, లెస్బియన్ పెళ్లిళ్లు చట్టబద్ధం కాదు. వేరే దేశాల్లో అవి చట్టబద్ధమే. అయినప్పటికీ.. మన దేశంలో గే కల్చర్.. లెస్బియన్ కల�
Maharashtra | మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 40,925 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 20 మంది కోవిడ్తో మృతి చెందారు. ప్రస్
పుణే : వృద్ధాప్యంలో తండ్రికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు కిరాతకుడిగా మారాడు. 80 ఏండ్ల వయసులో మళ్లీ పెండ్లి చేసుకునేందుకు మ్యారేజ్ బ్యూరోలో పేరు నమోదు చేయించుకున్నాడనే కోపంతో కన్నతండ్రిని దారుణంగ�
Resident doctors | మహారాష్ట్రలో (Maharashtra) కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సాధార ప్రజలతోపాటు వారికి వైద్యం అందించే డాక్టర్లను కూడా వైరస్ వదిలిపెట్టడం లేదు.
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనాతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో కొత్తగా 12,160 కరోనా కేసులు, 68 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 11 మంది కరోనా రోగులు మరణించారు. ఒక్క ముంబైలోన�
దహెగాం, జనవరి 2: మహారాష్ట్రలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందిన పెద్దపులికి సంబంధించిన తల కోసం మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెల 25న మహారాష్ట్రలోని మోస�
ముంబై: మహారాష్ట్రలో కొత్తగా 9,170 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య శుక్రవారం కంటే 13 శాతం ఎక్కువ. ఒక్క ముంబైలోనే 6,347 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 32,225కు పెరిగింది. కాగా, గత 24 �
ముంబై: ఒక చిరుత పిల్ల ఆహారం కోసం వెతుకుతూ పొరపాటున బావిలో పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది దానిని వెలికితీసి రక్షించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. చందవాడ్ తాలూకా ప�
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు 50 శాతం మేర పెరిగింది. శుక్రవారం మరో నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 454కు చేరింది. �