Omicron | మహారాష్ట్రను ఒమిక్రాన్ వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. నిన్నటి వరకు ఒక్క మహారాష్ట్రలోనే 450 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక�
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు వెయ్యి దాటాయి. కరోనా కొత్త వేరియంట్ క్రమంగా దేశం మొత్తం విస్తరిస్తున్నది. ఇప్పటివరకు 23 రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి
Omicron | కరోనా మహమ్మారి మహారాష్ట్రలో మరోసారి విజృంభిస్తున్నది. మొదటి రెండు దశల్లో కరోనాకు కేంద్రబిందువుగా ఉన్న రాష్ట్రం.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు కూడా ప్రధాన కేంద్రంగా మారింది.
Omicron | దేశంలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒకేరోజు 180 మంది ఒమిక్రాన్ బారినపడటంతో వెయ్యికి చేరువయ్యాయి. దేశంలో మొత్తం 961 ఒమిక్రాన్ కేసులు
Omicron | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా మూడో వేవ్ ప్రారంభమైందని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి అన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 80 శాతం ఒమిక్రాన్ వేరియంట్వే ఉంటున్నాయన�
ముంబై : కరోనా తాజా వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆందోళన రేకెత్తుతోంది. కొత్త స్ట్రెయిన్ ప్రబలుతున్న క్రమంలో నూతన సంవత్సర వేడుకలపై పలు రాష్ట్రాలు నియంత్రణలు విధిస్తున�
MP Supriya Sule Test Positive Covid-19 | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే బుధవారం తెలిపారు. బారామతి ఎంపీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలే (51)తో
Omicron | దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. ఒక్కరోజులోనే 127 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు
Deadline for submission of report on privilege notice against Arnab and Kangana extended | ప్రముఖ టీవీ యాంకర్ అర్నాబ్ గోస్వామి, నటి కంగనా రనౌత్పై శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ నోటీసుపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక సమర్పించేందుకు గడువును మహారాష్ట్ర శ
Maharashtra | ఓ మహిళా సర్పంచ్ను అత్యంత ఘోరంగా చంపేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని నగ్నంగా రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. మహద్ తాలుకా బ�
Thieves blow up ATM | దొంగలు రొచ్చిపోతున్నారు. కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తూ లూటీలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఏటీఎంలను బద్దులు కొట్టిన దొంగలు ఇప్పుడు ఏకంగా
Maharashtra | మహారాష్ట్ర అసెంబ్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఉద్యోగులతో పాటు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత రెండు రోజుల్లో 2,300 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్ష
RRR and Radhe shyam | చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర మళ్లీ సందడి కనిపిస్తుంది. అయితే అది మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోనుందా అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి. రెండు మూడు నెలలుగా వైరస్ అనే మాట లేకుండా సినిమాలు బా