ముంబై : కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై కేసు నమోదు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లయిందో తెలియని సీఎం ఉద్ధవ్ ఠాక్రేక
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) అరెస్ట్ తప్పేలా లేదు. అరెస్ట్ తప్పించుకోవడానికి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ర�
కేంద్రమంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడిని అని ఆయన అనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
Traffic violation | ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పుణె ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టి.. చర్యలు తీసుకుంటున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను నాన్ పార్కింగ్ జోన్లో పార్క్ చేసి వెళ్లిప�
ముంబై: హెల్మెట్ ధరించకపోతే ఆ నగరంలో పెట్రోల్ ఫిల్ చేయరు. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఆదివారం నుంచి దీనిని అమలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్, స్వాతంత్ర్య
ముంబై : మహారాష్ట్రలో తాజాగా మరో పది డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. వీటిలో ఆరు కేసులు కొల్హాపూర్లో, రత్నగిరిలో మూడు కేసులు, సింధు
పుణే : తమ ఇంటి బాత్రూం వైపు సీసీటీవీ కెమెరా అమర్చారని, కెమెరా యాంగిల్ మార్చాలని కోరిన మహిళ సహా ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణే జిల్లాలోని వద్గోంషెరి ప్రా�
కరోనా డెల్టా ప్లస్| దేశంలో కరోనా మహమ్మారికి కేంద్రంగా మారిన మహారాష్ట్రలో గత కొంతకాలంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అయితే ఇప్పుడు కరొనా డెల్టా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇ�
ముంబై : మహారాష్ట్రలో డెల్టా ప్లస్ వేరియంట్తో మూడు మరణాలు నమోదయ్యాయి. రత్నగిరి, ముంబై, రాయ్గఢ్లో ఈ మూడు మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్-19తో ముంబైలో మరణించిన మహిళ వ్యాక్సిన్ రెండు డోసులు తీస
Roommate| ఇద్దరు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. ఒక్కటే గదిలో ఉంటున్నారు. చిన్న విషయంలో లొల్లి పెట్టుకున్నారు. దీంతో రూమ్మెట్ను చంపిన యువకుడు.. మృతదేహాన్ని పూడ్చేసి ఏమీ తెలియనట్లు రూమ్లో ప్రశాంతంగా పడుకున్నాడు.
ముంబై: హిందూ మతం ప్రమాదంలో పడిందని మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ఎత్తైన గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని, బహిరంగ మండపాల్లో నాలుగు అడుగుల ఎత్త
Corona | మహారాష్ట్రలోని భండారా జిల్లాలో 15 నెలల తర్వాత కరోనా రహిత జిల్లాగా నిలిచింది. ఆ జిల్లాలో 59,809 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,133 మంది మరణించారు. మొత్తంగా భండారా జిల్లాలో కరోనా సోకిన