మహారాష్ట్ర సరిహద్దులో మహా నినాదం! గోదావరికి ఇవతల సస్యశ్యామలం. అవతల బీడువారిన పొలాలు. ఒకటి తెలంగాణ. ఇంకోటి మహారాష్ట్ర. సాగు, సంక్షేమంతో సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణలోతమ ఊర్లనూ కలుపుకోవాలన్న బలమైన డి
Maharashtra man who returned from South Africa tests positive for Omicron, fourth case in India | దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో రెండు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇవాళ
Crocodile | మందంగా పేరుకుపోయిన బురదలో ఒక భారీ మొసలి ఇరుక్కుపోయింది. ఈ సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు.. రెస్క్యూ స్వచ్ఛంద సంస్థతో కలిసి రంగంలోకి దిగారు.
ముంబై : మహిళను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగుచూసింది. నిందితులను హర్షద్ జౌ పాటిల్ (26),
తాపీగా కూర్చొని భోజనం చేసిన అతిథులు | పెళ్లికి వెళ్తే కమ్మని భోజనం దొరుకుతుంది. కానీ.. భోజనాలు ఎప్పుడు చేస్తారు. పెళ్లి తంతు ముగిశాక.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు మీద కొన్ని అక్షింతలు
ముంబై: క్వారంటైన్ మార్గదర్శలకాలను సవరించాలని మహారాష్ట్రను కేంద్ర ప్రభుత్వం కోరింది. కరోనా వేరియంట్ ఒమిక్రాన్పై భయాందోళనల నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలను మార్పు చేయాలని పేర్కొ�
ముంబై: మహారాష్ట్రలోని వృద్ధాశ్రమంలో 62 మందికి కరోనా సోకింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. థానే జిల్లా భివాండి మండలం సోర్గావ్ గ్రామంలోని ‘మాతోశ్రీ’ వృద్ధాశ్రమంలో 62 మంది�
Thane | కరోనా సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ అందరినీ వణికిస్తున్నది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు (Thane) వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది.
న్యూఢిల్లీ : ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసుపై తాను నోరు మెదిపినప్పటి నుంచి తనపై తప్పుడు కేసు బనాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అన్నారు. కొంద�
ముంబై: కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన ప్రియుడికి ఆమె తల్లి సహాయం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. 17 ఏండ్ల బాలిక తల్లిదండ్రులు కొన్నేండ్ల కిందట విడిపోయారు. ఆ బాలిక, తమ్మ�
26/11 Attacks | భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 ముంబై దాడులు జరిగి నేటితో పదమూడేళ్లు అవుతోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు అప్పటి డీఐజీ ఏటీఎస్గా ఉన్న పరమ్ బీర్ సింగ్
Marijuana | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని