ముంబై: మహారాష్ట్రలో ఈ నెల 17 నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఆగస్ట్ 17 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 5 నుండి 8 వ తరగతి వరకు పాఠశాలలను తిరిగి తెరుస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ శుక్రవారం తెల�
ముంబై: ఒక వ్యక్తి కౌన్సిలర్గా ఎన్నికైనప్పటికీ తన వృత్తిని మానలేదు. ఎప్పటిలాగే రోడ్డు పక్కన మొక్కజొన్నలను కాల్చి అమ్ముతున్నాడు. మహారాష్ట్ర వాషిమ్ జిల్లా కరంజా నగరానికి చాంద్ షా, రోడ్డు పక్కన బండి పెట్ట
ముంబై : ప్రియుడితో కలిసి నివసించేందుకు అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు భార్య దారుణానికి పాల్పడింది. భర్తను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ చెల్లించడం కోసం ఆమె ఏకంగా తన మంగళసూత్రాన�
చాలామంది ఫేస్ బుక్ అంటేనే టైమ్ వేస్ట్ అంటారు. ఎందుకంటే.. నేటి యువత ఎక్కువగా ఫేస్ బుక్ లోనే కదా టైమ్ పాస్ చేసేది. నిజానికి ఫేస్ బుక్ లో అవసరం ఉన్నది, అవసరం లేనిది.. అంతా ఉంటుంది. మనకు అవసరం ఉన్న సమ�
Death 3 inches away : మృత్యు కోరల్లో నుంచి బయటపడ్డారని చెప్పగా మనలో చాలా మంది విని ఉంటాం. మనదాకా వస్తేగానీ దాని అనుభవం తెలిసిరాదు. అచ్చం ఇలాంటి అనుభవాన్నే సొంతం చేసుకున్నాడు మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన ఓ ఆటోవా�
సీసీఐకి అత్యధికంగా అమ్మింది మనమే రికార్డు విక్రయాలతో దేశంలోనే ఫస్ట్ 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తిని కొన్న సీసీఐ మహారాష్ట్ర, గుజరాత్ వెనక్కి: కేంద్రం ఈసారీ రాష్ట్రంలో భారీగా పత్తి సాగు హైదరాబాద్, జూలై 31 (నమ�
పని చేసిన బ్యాంక్కే కన్నం.. | తాను పని చేసిన బ్యాంకుకే కన్నం వేశాడు ఓ మాజీ బ్యాంకు మేనేజర్.. పైగా దోపిడీని అడ్డుకునేందుకు యత్నించిన మహిళా అసిస్టెంట్ మేనేజర్ను
ముంబై: ప్రైవేట్ బ్యాంక్ మహిళా అధికారిణిని ఆ బ్రాంచ్ మాజీ మేనేజర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ విరార్ తూర్పు శాఖలో గురువారం రాత్రి 8.30 గంట
Maharastra floods | మహారాష్ట్రలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 164 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై: మీరు ప్రతిపక్షాలపై దృష్టి పెట్టబోతున్నట్లయితే, అది మనం చేయవలసిన పని కాదని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. రాజకీయాలను దాటి వెళ్లడమే మనందరి పని అని శివసేన నేతలు, కార్యకర్తలతోపాటు �
మహారాష్ట్రలో వర్షాలు, వరదల బీభత్సం రెండు రోజుల్లో 129 మంది మృతి అనేక ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు మట్టిలో చిక్కుకొని రాయ్గఢ్లో 49 మంది మృతి సతారాలో ఆరుగురు ..రత్నగిరిలో ముగ్గురు ప్రమాద స్థలాలకు వెళ్�