ముంబై : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్లతో కూడిన పాలక మహా వికాస్ అఘడి (ఎంవీఏ) సర్కార్ తనపై నిఘా పెంచిందని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె సంచలన వ్యాఖ్యలు చేశారు. పటో్లె సోమ�
న్యూఢిల్లీ: దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్మెంట్ చర్యలను పాటించాలని పేర్కొంది. కరోనా మహమ్మారి �
వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు | వినాయక చతుర్థి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. నాలుగు మార్గాల్లో 72 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు ఇండియా, పాకిస్థాన్ లాంటివి కావని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ను శనివారం తాను కలిసినట్లు చెప్పారు. ఆయనతో �
భారత్ కెమికల్స్ | మహారాష్ట్రలోని ఓ రసాయన పరిశ్రమలో పేలుళ్లు సంభవించాయి. పాల్ఘర్ జిల్లాలోని బోయ్సర్ తారాపూర్ పారిశ్రామిక వాడలో ఉన్న భారత్ కెమికల్స్ లో శనివారం రాత్రి పేలుళ్లు సంభవించాయి. దీంతో ఫ�
ముంబై: ఆన్లైన్ క్లాస్ కోసం ఆ గ్రామ విద్యార్థులు ఒక చెట్టు ఎక్కుతున్నారు. గ్రామంలో ఇంటర్నెట్ సౌకర్యం, మొబైల్ సిగ్నల్ సరిగా లేకపోవడమే దీనికి కారణం. కరోనా నేపథ్యంలో స్కూళ్లు తెరుచుకోకపోవడంతో మహారాష�
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత | నవీ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ముంబై : పంజాబ్ కాంగ్రెస్లో వర్గ పోరు శ్రుతిమించిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నాయకత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశార�
పాల్ఘర్| మహారాష్ట్రలో మరోమారు భూమి కంపించింది. రాష్ట్రంలోని పాల్ఘర్లో గురువారం ఉదయం 7.07 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్�
సెల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. పిడుగుపడి ఒకరి మృతి | మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన సమయంలో పిడుగుపడడంతో 15 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు మైనర్లకు గాయాలయ్యాయి.
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇద్దరు అనుచరుల అరెస్ట్ | మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ఇద్దరు వ్యక్తిగత సహాయకులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్టు చేశారు.