ముంబై: కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన ప్రియుడికి ఆమె తల్లి సహాయం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. 17 ఏండ్ల బాలిక తల్లిదండ్రులు కొన్నేండ్ల కిందట విడిపోయారు. ఆ బాలిక, తమ్మ�
26/11 Attacks | భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన 26/11 ముంబై దాడులు జరిగి నేటితో పదమూడేళ్లు అవుతోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు అప్పటి డీఐజీ ఏటీఎస్గా ఉన్న పరమ్ బీర్ సింగ్
Marijuana | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ. 3 కోట్ల విలువ చేసే 1,820 కిలోల గంజాయిని ప్రత్యేక పోలీసు బృందాలు సీజ్ చేశాయి. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని
Ganja | రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలో 1820 కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందని
Crime News | పోలీసుల్లా వేషం వేసుకున్న కొందరు దొంగలు ఒక మహిళను మోసం చేసి, ఆమె బంగారం దొంగిలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. ఆమెను ఆపిన ఈ దొంగలు.. దగ్గరలో ఒక హత్య జరిగిందని చెప్పారు.
ముంబై: పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరైన ఒక అభ్యర్థి హైటెక్ చీటింగ్కు పాల్పడ్డాడు. అతడు ధరించిన మాస్క్లో సిమ్కార్డు, మైక్ అమర్చి ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జ�
Maharashtra | మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా తాడోబా అభయారణ్యంలో ఘోరం జరిగింది. పులి దాడిలో అటవీశాఖ మహిళా ఉద్యోగిని మృతి చెందింది. పులుల గణన కోసం అటవీ సిబ్బంది శనివారం ఉదయం అభయారణ్యంలోకి వెళ్లింది. ఈ
ముంబై: ఆరు పులులు కలిసి నడిచిన అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలోని ఉమ్రేద్ కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో ఆరు పులులు అటవీ మార్గంలో కలిసి నడు�
ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లాలో 40 ఏండ్ల వ్యక్తి ఓ మైనర్ బాలిక(14)ను అపహరించి ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. భివాండి తాలూకాలో ఆదివారం ఈ ఘటన జరగ్గా గురువారం నిందితుడిని పోలీ
Stunning Photo of Cobras | దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తున్నా.. దగ్గరకెళ్తే ముచ్చెమటలు ఖాయం’, ‘ముగ్గురు తల్లులు ఒకేసారి ఆశీర్వదిస్తున్నట్లు ఉంది’, ‘ఒక్క క్షణం భయంతో గుండాగిపోయింది’ అంటూ రకరకాల కామెంట్స్
షిర్డీ: కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో మరికొంత మంది భక్తులకు షిర్డీ సాయిబాబా దర్శనాన్ని కల్పించాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించింది. ప్రతి రోజు 10,000 మందికి ఆఫ్లైన్ పాసులు జారీ చేయనున్నట్టు తెలిపింది. అల�